Duddilla Sridhar Babu : ప్రజలను రెచ్చగొట్టి కలెక్టర్పై దాడి.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం
- అభిప్రాయాలు తీసుకోవాలని రైతుల దగ్గరికే అధికారులు వెళ్లారు
- ప్రజలను రెచ్చగొట్టి కలెక్టర్పై దాడి చేయించారు
- ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం
- అధికారం పోయిందని బీఆర్ఎస్ నేతలు ఆక్రోశంతో ఉన్నారు
- ప్రభుత్వ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నారు : మంత్రి శ్రీధర్బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇలాంటి చర్యలకు దిగలేదని, బీఆర్ఎస్ వినకుండా ఉంటే.. మేము న్యాయపరంగా వెళ్లే వారమని, పరిశ్రమలు ప్రగతికి ముఖ్యమన్నా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మీరు పరిశ్రమలు పెట్టినప్పుడు మేము ఇలాగే చేస్తే… అభివృద్ధి జరిగేదా..? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. వైఫల్యాలపై కూడా సమీక్ష చేస్తామని, ఇంటలిజెన్స్.. లా అండ్ ఆర్డర్ వైఫల్యాల మీద కూడా సమీక్ష ఉంటదన్నారు శ్రీధర్ బాబు. లోపాలు అంటే చర్యలు ఉంటాయని, సవరణ చేస్తామని, ఇకపై చిన్న లోపం జరిగినా.. దాడులకు పాల్పడ్డ తీవ్రంగా పరిగణిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేటీఆర్ ఎందుకు ఢిల్లీకి పోతుంటారు అనేది అందరికీ తెలుసు అని, వారి బాధల నుండి బయట పడే పనిలో ఉన్నారు కేటీఆర్ అని శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు.
Home Loan: జీతం స్లిప్, ఐటిఆర్ లేకుండా కూడా బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తాయని తెలుసా?
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
బట్ట కాల్చి మీద వేసే పనిలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అని, బీజేపీ .. అన్ని రాష్ట్రాలకు డబ్బులు పంపే ఏటీఎం లాగా ఉందా..? బీఆర్ఎస్ .. పక్క రాష్ట్రాల కి డబ్బులు పంపలేదా..? అని ఆయన అన్నారు. అవి కూడా బయటకు వస్తాయని, బీఆర్ఎస్.. బీజేపీ ఇద్దరు ఒకటే లైన్ అని, ఉదయం బీఆర్ఎస్.. మధ్యాహ్నం బీజేపీ అదే మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్ నీ ఎదుర్కోలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా..’అందుకే ఇద్దరు ఒక్కటయ్యారు.. జనం ఏం బాధ పడటం లేదు.. నా ప్రభుత్వం లేదనే బాధ లో కేసీఆర్ ఉన్నాడు.. 50 వేల ఉద్యోగాలు ఇవ్వడం తప్పా.. ఉచిత బస్సు తప్పా.. 18 వేల కోట్ల పై చిలుకు రుణాలు మాఫీ చేయడం తప్పా.. రాళ్ళు వేసింది ఎవరు.. పిచ్చొళ్లు ఎవరు అనేది విచారణలో తేలుతుంది.. రాళ్ళు ఎవరి చేతులకు ఇస్తున్నారు మీరు.. అధికారులను కొట్టే వరకు వెళ్లి..హరీష్ మాటలు తగదు’అని శ్రీధర్ బాబు అన్నారు.
CS Shanti Kumari : ప్రభుత్వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొననున్న 14,000 మంది పాఠశాల విద్యార్థులు
తాజావార్తలు
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!