Drugs Seized: రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం
- గుజరాత్ రాష్ట్రంలో డ్రగ్స్ మరోసారి కలకలం.
- రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Seized in Gujarat: గుజరాత్ రాష్ట్రంలో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. ఈ తనిఖీల్లో అధికారులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ పోలీసులు డ్రగ్స్ ఆపరేషన్ లో 400 కిలోలకు పైగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సూరత్, భరూచ్ పోలీసులు సంయుక్తంగా భరూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్ జిఐడిసి ప్రాంతంలోని అవ్సర్ ఎంటర్ప్రైజెస్లో సోదాలు నిర్వహించారు. విచారణలో రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా 14.10 లక్షల విలువైన 141 గ్రాముల ఎండీ డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 427 కిలోల అనుమానిత మందులను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Rebal Star : ‘స్పిరిట్’ లో ప్రభాస్ క్యారక్టర్ ఏంటో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
జిల్లా పోలీసు శాఖ, సూరత్ పోలీసులు పక్కా సమాచారం మేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారి ఆనంద్ చౌదరి తెలిపారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను నిర్ధారించే కొరకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఏఎల్)కు పంపినట్లు ఆయన తెలిపారు. ఇకపోతే అక్టోబర్ 13న గుజరాత్, ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కూడా అదే ప్లాంట్ పక్కనే ఉన్న అవ్కార్ ప్లాంట్ నుండి 5,000 కోట్ల రూపాయల విలువైన 500 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ దాడులలో 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి ఉంది.
Read Also: IND vs NZ: అతడికి సన్నటి నడము లేదని సెలెక్ట్ చేయలేదు.. బీసీసీఐపై గవాస్కర్ సెటైర్స్!
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!