Drishyam Movie : దృశ్యం-3పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఆంటోని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్వీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. బ్లాక్బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలను మేకర్స్ స్వీక్వెల్ చేయడమే కాకుండా.. వివిధ బాషాల్లోనూ రిమేక్ అవుతున్నాయి. అయితే.. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ నటించిన దృశ్యం మూవీ ఏ రేంజ్లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే దృశ్యం సినిమాను తెలుగు, హిందీలోనూ రిమేక్ చేశారు. తెలుగులో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించగా.. తెలుగులోనూ మీనానే ఆమె పాత్రలో నటించారు. అయితే.. ఇప్పటికే దృశ్యం నుంచి రెండు సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అయితే దృశ్యం పార్టీ 3 తీస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా నిర్మా ఆంటోని పెరుంబవూర్ క్లారిటీ ఇచ్చారు.
దృశ్యం మూడవ భాగంతో తిరిగి వస్తుందని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ ఒక అవార్డుల కార్యక్రమంలో ప్రకటించారు. ట్రేడ్ ఎక్స్పర్ట్ మనోబాల విజయబాలన్ కూడా ఈ వార్తను ధృవీకరించారు విశేషం. అయితే.. మూడో పార్టు కాన్సెప్ట్ లైన్ ను మోహన్ లాల్కు చెప్పగా ఆయనకు నచ్చిందని తెలుస్తోంది. దాంతో, మరో సీక్వెల్ కు ఆయన పచ్చజెండా ఊపారని సమాచారం. ప్రస్తుత సమచారం ప్రకారం, ‘దృశ్యం 3’ 2023 చివర్లో లేదా 2024లో విడుదల అవుతుంది.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..