Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం.. చేసిందేమీ లేదు..!
- జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం చేశారు..
- వెలిగొండ ప్రాజెక్టును గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు..
- ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తారంటున్న మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veligonda Project: గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం చేశారని దుయ్యబట్టారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. మంత్రులు నిమ్మల రామానాయుడు.. గొట్టిపాటి రవికుమార్తో కలిసి వలిగొండ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వెలిగొండ ప్రాజెక్టును గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తారని తెలిపారు.. ప్రాజెక్టులో చాలా పనులు మిగిలి పోయాయి.. గత ఐదేళ్లలో ప్రాజెక్టు కోసం వైఎస్ జగన్ చేసిందేమీ లేదన్నారు.. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.. పోలవరం తర్వాత వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని వెల్లడించారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.
Read Also: ZEBRA : లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకటించిన ‘జీబ్రా’
Also Read
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
ఇక, మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టాం అన్నారు.. గడిచిన ఐదేళ్లలో ప్రాజెక్టులు మొత్తం నిర్వీర్యం చేశారని ఆరోపించిన ఆయన.. ప్రాజెక్టులను మెయింటెనెన్స్ లేక గేట్లు కూడా కొట్టుకు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కూడా కొట్టుకు పోయి వేల కోట్లు మళ్లీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించాం.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖలు మారతాయని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!