Dokka Manikya Vara Prasad : నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలి
- మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు
- అమెరికా కోర్ట్ వేసిన చార్జెస్లో పేరు లేదు అంటున్నారు
- నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలి: డొక్కా మాణిక్య వరప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dokka Manikya Vara Prasad : మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా కోర్ట్ వేసిన చార్జెస్ లో పేరు లేదు అంటున్నారని, నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. అదానీ డబ్బు నువ్వు తినకపోతే ఎవ్వరూ తిన్నారు నువ్వే చెప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ నిజమైన క్రైస్తవుడు కాదు ఈస్టిండియా కంపెనీ లాగా, వారన్ హెస్టింగ్స్ లాగా రాష్ట్రప్రజలను దోచుకున్నాడని, మదర్ థెరీసా లాగా సేవ చేసే క్రైస్తవుడు జగన్ కాదన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. ఈ ఒప్పందాల్లో పోరపాటు జురిగింది డబ్బు తిన్నాను అని ఒప్పుకో, క్రైస్తవ సోదరులను జగన్ బ్రష్టుపట్టిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
NTRNeel : తారక్ – ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే..?
Also Read
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
నా ఎస్సీ లు బీసీ లు అంటూ.. వారికే అన్యాయం చేశాడని, అటు రెడ్డి లు కూడా జగన్ తీరుతో అవమానం గా ఫీల్ అవుతున్నారన్నారు. రెడ్లు కూడా తమకు జగన్ చెడ్డ పేరు తెచ్చారని బాధపడుతున్నారని, జగన్ పేరు కచ్చితంగా ఛార్జిషీట్ లో వుంది అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. మోసానికి చొక్క్ ప్యాంట్ వేస్తే అచ్చం జగన్ లానే ఉంటుందని, సెకీతో ఒప్పందాన్ని చూపి తప్పించుకోవలనుకుంటే కుదరదన్నారు. ఇక్కడి పోలీసుల నుండి మాయచేసి తప్పించుకున్నా అమెరికాలో జగన్ కు శిక్ష తప్పదని, జగన్ నువ్వు తప్పు చేయకపోతే ఒక సారి అమెరికా వెళ్ళి రావాలని సవాలు విసురుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అదాని కేసు వ్యవహారం. పార్లమెంట్ లో చర్చ జరుగాలన్నారు.
Almonds Soaked In Honey: రోజూ తేనెతో నానబెట్టిన బాదంపప్పును తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!