Modi-Zelenskyy: మోడీ- జెలెన్స్కీ పక్కనున్న మహిళ ఎవరో తెలుసా?.. ఎందుకు అంత దగ్గరగా ఉంది?
- ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు
- శుక్రవారం ఉదయం కీవ్ చేరుకున్న మోడీ
- జెలెన్స్కీనితో భేటీ
- పలు వీడియోలు.. ఫొటోలు విడుదల
- వైరల్ అవుతున్న వీడియోలో ఇరు నేతమ మధ్య ఉన్న మహిళ గురించి మీకు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్కు చేరుకున్న ఆయనకు భారతీయ కమ్యూనిటీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనితో కలిసి నేషనల్ మ్యూజియంకు ప్రధాని మోడీ చేరుకున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో మరణించిన పిల్లలకు, నైనికులకు ఇద్దరు నాయకులు నివాళులర్పించారు.
READ MORE:CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్న్యూస్ .. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
కాగా.. ప్రధాని మోడీ, అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన భేటీకి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో వీరిద్దరితో పాటు ఓ మహిళ కూడా కనిపించింది. ఈ మహిళ ఎవరని చాలా మందికి సందేహం కలగొచ్చు. ఆమె గురించి పూర్తిగా తెలుసుకుందాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో కలిసి కనిపించిన మహిళను అనువాదం కోసం నియమించారు. ప్రధాని మోడీ తన ప్రసంగాలను ఎక్కువగా హిందీలోనే చేస్తారు. చాలా ప్రోగ్రామ్లలో ఇంగ్లీష్ మాట్లాడటం కూడా చూశాం. కానీ యాసలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే విదేశీ కార్యక్రమాల్లో ప్రధాని మోడీకి, ఇతర విదేశీ అతిథులకు ఇంటర్ప్రెటర్ సౌకర్యాలు కల్పిస్తారు.
READ MORE:Allu Arjun: మెగాస్టార్ లేకపోతే మీరంతా ఎక్కడ ? అల్లు అర్జున్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ఆమె మోడీ మాట్లాడే సంభాషణను అనువదిస్తుంది. అదే సమయంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడిన వాటిలో మోడీకి అర్థమయ్యేలా హిందీలో అనువాదం చేస్తుంది. ప్రస్తుతం మోడీ- ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య భేటీ కొనసాగుతోంది. వీరు మాట్లాడుకునే మాటలను ఈ మహిళ అనువాదం చేయడంతో పాటు వాటిని రాస్తుంటారు కూడా. అందుకే ఆమెను వ్యాఖ్యాత అని పిలుస్తారు. రెండు దేశాల మంత్రుల మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరచడం ఆమె పని. దీంతో… వైరల్ అయిన వీడియోలో ఆమె ఇరు నేతలకు అంతదగ్గరగా ఉండటానికి కారణం వారు మాట్లాడుకున్న సంభాషణను అనువాదం చేయడం కోసమని మనకు అర్థమవుతుంది.
తాజావార్తలు
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
-
RaviTeja : ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!