Dharmapuri Arvind : ఎందుకు ఏమిటి ఎలా అని ఈడీ ప్రశ్నిస్తే.. ఏమో తెలియదు గుర్తు లేదు అని చెప్పిందట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కాం ఘటనలో మరోసారి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ వచ్చి ఢిల్లీలో మకాం వేశారని, ఈడీ విచారణలో కవిత సహకరించ లేదని సమాచారమన్నారు. ఎందుకు ఏమిటి ఎలా అని ఈడి ప్రశ్నిస్తే.. ఏమో తెలియదు గుర్తు లేదు అని చెప్పిందట అని ఆయన విమర్శించారు. ఈడీ విచారణకు సహకరించక పోతే, తొందరగా అరెస్ట్ చేస్తారని, తప్పు చేసినందుకు టెన్షన్ పడుతున్నారన్నారు. ఇలాగే అన్ని వ్యవహారాల్లో నాయకులు స్పందించాలని, మహిళలపై తెలంగాణలో క్రైం పెరిగి పోయింది..
కవిత మీదా ఉన్న పది శాతం ప్రజల మీద పెట్టాలన్నారు.
Also Read : Militants Surrender: అరుణాచల్లో ఆయుధాలతో లొంగిపోయిన 15 మంది ఉగ్రవాదులు
Also Read
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
కేసీఆర్, కవితలు ఒత్తిడి చేయడం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై .. ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళాడన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందని, కేసీఆర్ రాజీనామా చేసి, ఎన్నికలకు పోవాలన్నారు. ఇలాంటి దగాకొర్ల ఉబిలో పడి మాగుంట ఇరుక్కున్నారని, రాజకీయాల్లో అంటరాని వాళ్లు కల్వకుంట్ల కుటుంబం అని, వాళ్లకు దూరంగా ఉండాలని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలకు ఎంత దూరంగా ఉంటే వ్యాపారస్తులకు మంచిదని ఆయన హితవు పలికారు. కడిగిన ముత్యం అయితే కవిత హడావిడి లేకుండా ఈడీ ముందు హాజరు కావాలన్నారు. ఈడీకి సహకరించాలన్నారు. అలాగే.. కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై అరవింద్ స్పందిస్తూ.. బండి సంజయ్ వాఖ్యలను సమర్డించను. ఆయన వాఖ్యలకు ఆయనే సంజాయిషీ ఇచ్చుకుంటారు. సంజయ్ వాఖ్యలు ఆయన వ్యక్తిగతం.. బీజేపీకి ఈ మాటలకు సంబంధం లేదు. బండి సంజయ్ కామెంట్స్.. వాళ్లకు ఓ ఆయుధం లా మారాయి.. అధ్యక్ష పదవి అది పవర్ సెంటర్ కాదు.. కో ఆర్డినేషన్ సెంటర్. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి’ అని ఆయన అన్నారు.
Also Read : Harirama Jogaiah: జగన్ పోవాలి, పవన్ రావాలి.. ఇదే కాపు సంక్షేమ సేన లక్ష్యం
తాజావార్తలు
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!