Dharmapuri Arvind : ఎందుకు ఏమిటి ఎలా అని ఈడీ ప్రశ్నిస్తే.. ఏమో తెలియదు గుర్తు లేదు అని చెప్పిందట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కాం ఘటనలో మరోసారి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ వచ్చి ఢిల్లీలో మకాం వేశారని, ఈడీ విచారణలో కవిత సహకరించ లేదని సమాచారమన్నారు. ఎందుకు ఏమిటి ఎలా అని ఈడి ప్రశ్నిస్తే.. ఏమో తెలియదు గుర్తు లేదు అని చెప్పిందట అని ఆయన విమర్శించారు. ఈడీ విచారణకు సహకరించక పోతే, తొందరగా అరెస్ట్ చేస్తారని, తప్పు చేసినందుకు టెన్షన్ పడుతున్నారన్నారు. ఇలాగే అన్ని వ్యవహారాల్లో నాయకులు స్పందించాలని, మహిళలపై తెలంగాణలో క్రైం పెరిగి పోయింది..
కవిత మీదా ఉన్న పది శాతం ప్రజల మీద పెట్టాలన్నారు.
Also Read : Militants Surrender: అరుణాచల్లో ఆయుధాలతో లొంగిపోయిన 15 మంది ఉగ్రవాదులు
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
కేసీఆర్, కవితలు ఒత్తిడి చేయడం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై .. ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళాడన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందని, కేసీఆర్ రాజీనామా చేసి, ఎన్నికలకు పోవాలన్నారు. ఇలాంటి దగాకొర్ల ఉబిలో పడి మాగుంట ఇరుక్కున్నారని, రాజకీయాల్లో అంటరాని వాళ్లు కల్వకుంట్ల కుటుంబం అని, వాళ్లకు దూరంగా ఉండాలని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలకు ఎంత దూరంగా ఉంటే వ్యాపారస్తులకు మంచిదని ఆయన హితవు పలికారు. కడిగిన ముత్యం అయితే కవిత హడావిడి లేకుండా ఈడీ ముందు హాజరు కావాలన్నారు. ఈడీకి సహకరించాలన్నారు. అలాగే.. కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై అరవింద్ స్పందిస్తూ.. బండి సంజయ్ వాఖ్యలను సమర్డించను. ఆయన వాఖ్యలకు ఆయనే సంజాయిషీ ఇచ్చుకుంటారు. సంజయ్ వాఖ్యలు ఆయన వ్యక్తిగతం.. బీజేపీకి ఈ మాటలకు సంబంధం లేదు. బండి సంజయ్ కామెంట్స్.. వాళ్లకు ఓ ఆయుధం లా మారాయి.. అధ్యక్ష పదవి అది పవర్ సెంటర్ కాదు.. కో ఆర్డినేషన్ సెంటర్. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి’ అని ఆయన అన్నారు.
Also Read : Harirama Jogaiah: జగన్ పోవాలి, పవన్ రావాలి.. ఇదే కాపు సంక్షేమ సేన లక్ష్యం
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!