Dharmana Krishna Das: పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ జిల్లా అద్యక్షులు ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ.. విత్తనం నుండి కోనుగోలు వరకు అంతా ప్రభుత్వమే చేపడుతుంది అని ఆయన అన్నారు. వ్యవసాయం దండగ అనే వారికి అవేం తెలీయదు.. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అలాంటి చంద్రబాబు కు రైతు సమస్యలు తెలీయదు అని ఆయన పేర్కొన్నారు. వర్షాభావం ఉన్న పరిస్థితిలో కొంత కరువు ఉంది.. కరువుపై అధికారులు అద్యయనం చేస్తున్నారు.. అందరికి న్యాయం చేస్తాం.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు వ్యవసాయం గురించి ఏం తెలుసు అని ధర్మాన క్రిష్ణ దాస్ తెలిపారు.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
ఎంపీగా జిల్లాకు ఏం చేసావో చెప్పు అని ధర్మన క్రిష్ణ దాస్ ప్రశ్నించారు. సద్విమర్శ చేయు.. లోపాలుంటే సరిదిద్దుకుంటాం.. టీడీపీ నేతలకు మంచి పని చేయడం రాదు.. చేసిన పనులు విమర్శించడమే.. అమరావతి అని భ్రమతప్ప పెద్ద వారికి ఇల్లు కట్టాలని కనీసం ఆలోచించారా?.. కరోనాలో హైదరాబాద్ లో దాక్కున్నారు అయ్యా-కొడుకులు అంటూ ఆయన మండిపడ్డారు. నిజాయితీగా పనిచేస్తున్నాం.. వెనుక బడిన వర్గాల అభివృద్ధి కోసం 56 కార్పోరేషన్ లు ఏర్పాటు చేశారు.. మూడు ప్రాంతాల్లో దిగ్విజయంగా బస్సుయాత్ర జరుగుతోంది అని మాజీ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
రెండవ విడతగా నరసన్నపేట- ముబగాంలో బస్సుయాత్రని ప్రారంభిస్తున్నామని ధర్మన క్రిష్ణ దాస్ పేర్కొన్నారు. వివక్ష లేని పాలన సాగుతోంది.. 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిబీటీ ద్వారా అందజేస్తున్నాం.. విద్యా, వైద్యం, సంక్షేమం ప్రథమ ప్రాధాన్యతగా పెట్టుకున్నాం.. ఎవరు గౌరవించని విధంగా అన్ని కులాలను గౌరవిస్తున్నామని ఆయన చెప్పారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజ్ లు కడుతున్నాం.. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే విదంగా ప్రజలు మద్దతు తెలపాలి.. ఉద్దానం కిడ్ని సమస్యకు పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం.. కిడ్ని బాధితుల కోసం ఫ్యూరిఫైడ్ వంశధార వాటర్, కిడ్ని రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూల పేట పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. మరోసారి సీఏం జగన్ ని ఆశీర్వదించాలని క్రిష్ణ దాస్ కోరారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?