Varikapudisela Irrigation Project: మాచర్లలో సీఎం జగన్ పర్యటన.. వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
Varikapudisela Irrigation Project: పల్నాడు రూపురేఖలను మార్చే దిశగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి పల్నాడు జిల్లా మాచర్లకు చేరుకున్న సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు జిల్లా ఉన్నతాధకారులు, ప్రజా ప్రతినిధులు.. ఆ తర్వాత వరికిపూడిసెల ప్రాజెక్ట్ నమూనా పరిశీలించిన సీఎం జగన్.. అనంతరం రూ.340.26 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వరికిపూడిసెల ఎత్తి పోతల పథకం మొదటి విడత పనులను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.. ఆ తర్వాత చెన్నకేశవ కాలనీ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు..
Read Also: Kanguva: ఆరు ఫైట్స్… అందులో ఒకటి అండర్ వాటర్ ఎపిసోడ్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
కాగా, పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెవరేర్చేందుకు పూనుకున్నారు సీఎం జగన్.. వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం’ కింద రూ.340.26 కోట్ల వ్యయంతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతోపాటు అన్ని అనుమతులు లభించడంతో.. ఈ రోజు పనులను ప్రారంభించారు.. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలోని 24,900 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.. అంతేకాకుండా 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది.. ఇక, ఏపీలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ కూడా ఇదే కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో