Pawan Kalyan: పదవి ఉన్న లేకపోయినా నేను రాజా లాగే ఉంటాను..
- కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్త పల్లి సెంటర్ లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
- పిఠాపురం ప్రజలు తనకు చాలా బాధ్యతలు ఇచ్చారు- పవన్ కళ్యాణ్
- పిఠాపురం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయను- పవన్ కళ్యాణ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్త పల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలు తనకు చాలా బాధ్యతలు ఇచ్చారన్నారు. ఏలేరు సుద్దగడ్డ ఆధునికీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. పిఠాపురంని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తామని తెలిపారు. పిఠాపురం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనన్నారు. 18 నెలల్లో తీరం కోత సమస్యను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉప్పాడ తీర ప్రాంతంను టూరిజం స్పాట్ గా మారుస్తానని అన్నారు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
అంతేకాకుండా.. తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అని మీరు కోరుకుంటే అవుతానన్నారు. పురోహుతికా అమ్మ వారు డిప్యూటీ సీఎం అవ్వమన్నారని తెలిపారు. తమ దగ్గర అల్లా ఉద్దీన్ అద్భుత ద్వీపం లేదు.. కొంచెం సమయం కావాలన్నారు. ఏపీకి నిధులు తెచ్చే బాధ్యత తాను, సీఎం చూసుకుంటామని తెలిపారు. మరోవైపు.. పదవి ఉన్న లేకపోయినా తాను రాజా లానే ఉంటానని చెప్పారు. తనకు మీ గుండెల్లో ఇచ్చిన స్థానం.. చివర శ్వాస వరకు గుర్తు పెట్టుకుంటానన్నారు.
పిఠాపురం నుంచి పోటీ చేయాలని తాను అనుకోలేదు.. మీకు రుణ పడి ఉంటానని తెలిపారు.
Chicken Biryani : బిర్యానీ ఆర్డర్ చేస్తే.. మంచూరియా ఇచ్చిన సిబ్బంది.. ఇదేమని అడుగుతే దంపతులపై దాడి..
2029కి కాదు 2028 కి పోటీ చేయడం వేస్ట్ అనిపించేలా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు మూడు నెలలు సమయం కావాలని అన్నారు. మరోవైపు.. గత ప్రభుత్వంలో ఉన్న మందు అమ్ముతున్నారా? కొల్లు రవీంద్రను అడగాలన్నారు. కొత్త మద్యం విధానం రావాల్సి ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పార్టీ ఆఫీస్ కి స్థలం తీసుకున్నాను.. పిఠాపురం దేశానికి రోల్ మోడల్ అవ్వాలని చెప్పారు. జనసేన ఇప్పుడు గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!