Gunfire Due To Pizza: పిజ్జా కోసం తుపాకీతో కాల్పులు.. మహిళా పరిస్థితి విషమం
- దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన.
- పిజ్జా కోసం తూపికితో కాల్పులు..
- మహిళా పరిస్థితి విషమం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunfire Due To Pizza: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పిజ్జా తినడంపై కుటుంబంలో తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారం సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య పిజ్జా పంపిణీపై వాగ్వాదం తర్వాత, ఒక మహిళను ఆమె తోడికోడలు సోదరుడు కాల్చాడు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Read Also: Manipur BJP MLAs: సీఎంగా బీరెన్ సింగ్ను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్.. ప్రధానికి లేఖ
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఈ మొత్తం వ్యవహారం బుధవారం రాత్రి జరగగా.. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సద్మా అనే మహిళ బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరినట్లు జీటీబీ ఆస్పత్రి నుంచి సీలంపూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాధితురాలి భర్త సోదరుడు జీషాన్ బుధవారం కుటుంబ సభ్యులందరికీ పిజ్జా తెచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, జీషాన్ తన తమ్ముడు జావేద్ భార్య సద్మాతో సహా కుటుంబ సభ్యులందరికీ పిజ్జా ఇచ్చాడని అధికారి తెలిపారు. దీంతో జీషాన్ భార్యకు కోపం రావడంతో అక్కడ కాస్త గొడవ మొదలైంది.
Viral Video: దేవుడా.. ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు
జీషాన్ భార్య సాదియాకు సద్మాతో వివాదం ఇదివరకే ఉందని, ఈ విషయంపై వారి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. దాంతో రాత్రి సాదియా తన నలుగురు సోదరులు తఫ్సీర్ , ముంతహీర్, షాజాద్, గుల్రేజ్ సోదరులను ఇంటికి పిలవడంతో.. వారు వచ్చిన తర్వాత గొడవలు మరింత పెరిగాయి. ఈ సమయంలో ముంతహిర్ ఒక బుల్లెట్ కాల్చాడు. అది సద్మాను తాకింది. ఘటనలో సద్మా కడుపులో బులెట్ దిగడంతో ఆమెను జీటీబీ ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నట్లు జూచి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలం నుంచి ముంతహీర్, తఫ్సీర్, షాజాద్, గుల్రేజ్ లను అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!