Delhi Fire Accident: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి.. 29 మంది మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇప్పటికి 27 మంది మృతి చెందారు. మరోవైపు మిస్సైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 గురు పురుషులు కాగా… 24 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మరనించిన 27 మందిలో కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించారు అధికారులు. మిగతా వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. 25 మంది డీఎన్ఏ సాంపిళ్లను కలెక్ట్ చేశారు.
ఇదిలా ఉంటే తమవారు కనిపించడం లేదంటూ అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే బిల్డింగ్ యజమానులు హరీష్ గోయల్, వరుణ్ గోయల్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ భవనం నుంచి పొగులు వస్తూనే ఉన్నాయి. ప్రమాదస్థలిని ఢిల్లీ సీఎం సందర్శించారు. ప్రమాదంపై మెజిస్ట్రేట్ తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణం అయిన వారిని ఎవరిని వదిలిపెట్టం అని విచారణ నిర్వహించి బాధ్యులను తేలుస్తామని, బిల్డింగ్ పర్మిషన్లలో అధికారుల ప్రమేయం ఉన్నా ఉపేక్షించం అని ఢిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ డీసీపీ సమీర్ శర్మ అన్నారు.
అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో 50 మందితో బిల్డింగ్ లోని ఓ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుందని… దీంతో వీరంతా ట్రాప్ అవడంతో ప్రమాదంలో మరనించిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం సీసీ కెమెరాలు, రౌటర్ల్ కు వాడే ప్లాస్టిక్ మెటీరియల్ ఉండటంతో మంటలు సులువుగా వ్యాపించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!