Excise Policy Case: సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
- మరోసారి ఢిల్లీ హైకోర్టుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..
- సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్..
- 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. సిబిఐ అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. ఢిల్లీ సీఎం ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది కోర్టు. అయితే, జూన్ 26వ తేదీన ముఖ్యమంత్రిని వెకేషన్ జడ్జి అమితాబ్ రావత్ మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపించారు. ఈ సమయంలో అరెస్టును చట్టవిరుద్ధం అని చెప్పలేమని న్యాయమూర్తి అన్నారు.
Read Also: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
అయితే, ఈ అరెస్టు చట్ట విరుద్ధం కాదని, సీబీఐ అత్యుత్సాహం చూపవద్దని వెకేషన్ న్యాయమూర్తి అమితాబ్ రావత్ పేర్కొన్నారు. ఆ తర్వాత జూన్ 29న వెకేషన్ జడ్జి సునైనా శర్మ అరవింద్ కేజ్రీవాల్ను జులై 12వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కిందికోర్టు మంజూరు చేసిన బెయిల్పై హైకోర్టు స్టే విధించింది. ఇక, ఎక్సైజ్ పాలసీ కేసులో “కీలక కుట్రదారుల” జాబితాలో కేజ్రీవాల్ పేరు ఉందని సీబీఐ చెప్పింది.
Read Also: Damodar Raja Narasimha: 10 రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్థాపన
ఇక, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరిన ఈడీ.. అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తులో సహకరించలేదని న్యాయస్థానంలో తెలిపింది. ఆయనకు బెయిల్ ఇస్తే.. బయటకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించవచ్చని పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21వ తేదీన సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన ఈడీ, సీబీఐ కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!