Cyber Fraud: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు కీలక అప్డేట్..
- ఫేక్ లింకులపై జాగ్రత్త
- పార్ట్టైమ్ జాబ్ మోసాలు
- సోషల్ మీడియా ఆఫర్లు మోసమే
- తెలంగాణ పోలీసులు హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: సాంకేతిక ప్రగతికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దాడి చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక లాభాల పేరుతో ఫేక్ లింకులు పంపుతూ ఫోన్ క్లిక్తోనే ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో వచ్చే లింకులను బదులిచ్చే ముందు ఒక్కసారైనా ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు. “మీ ఆసక్తి, అవసరాలే మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ఇలాంటి లింకులపై క్లిక్ చేయకండి. మోసాల బారి నుంచి మీరే మీను కాపాడుకోవాలి,” అని పలు సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు.
Pahalgam terror attack: ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ..
Also Read
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
అంతేకాక, ఇంట్లో నుంచే పనిచేసి డబ్బులు సంపాదించొచ్చన్న పార్ట్టైం ఉద్యోగాల పేరుతో కూడా భారీగా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో విస్తరిస్తున్న ప్రకటనలపై నమ్మకము పెట్టవద్దని, చిన్న పెట్టుబడితో భారీ లాభాలు అనే వాగ్దానాలు ఎప్పుడూ మోసమేనని వారు తెలిపారు. ఇటీవలి ఉదాహరణగా హన్మకొండ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనను చూడొచ్చు. ఉప్పులపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి ఒక క్రిప్టోకరెన్సీ పెట్టుబడి లింకులో మోసపోయాడు. మొదట రూ.1,000 పంపించి నమ్మకం కలిగించి, మొత్తం రూ. 7,83,500 వరకు ఖాతాల్లో చెల్లింపులు చేయించి చివరికి ఎటూ తిరిగి రాకుండా మోసం చేశారు. పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరహా మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ఒకే మార్గమని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Myopia: 2050 వరకు భారత్లో సంగం మంది స్కూలుకెళ్లే పిల్లలకు కళ్ల జోడు?
తాజావార్తలు
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
-
Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
-
Pentagon Crisis: ఇరాన్తో యుద్ధం వేళ పెంటగాన్లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
-
Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
-
iQOO 16: ఐకూ 16 అదిరిపోయే గేమింగ్ ఫోన్.. 8,500mAh బ్యాటరీ, 16GB RAM, 50MP ట్రిపుల్ కెమెరా!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!