Cyber Fraud: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు కీలక అప్డేట్..
- ఫేక్ లింకులపై జాగ్రత్త
- పార్ట్టైమ్ జాబ్ మోసాలు
- సోషల్ మీడియా ఆఫర్లు మోసమే
- తెలంగాణ పోలీసులు హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: సాంకేతిక ప్రగతికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దాడి చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక లాభాల పేరుతో ఫేక్ లింకులు పంపుతూ ఫోన్ క్లిక్తోనే ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో వచ్చే లింకులను బదులిచ్చే ముందు ఒక్కసారైనా ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు. “మీ ఆసక్తి, అవసరాలే మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ఇలాంటి లింకులపై క్లిక్ చేయకండి. మోసాల బారి నుంచి మీరే మీను కాపాడుకోవాలి,” అని పలు సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు.
Pahalgam terror attack: ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
అంతేకాక, ఇంట్లో నుంచే పనిచేసి డబ్బులు సంపాదించొచ్చన్న పార్ట్టైం ఉద్యోగాల పేరుతో కూడా భారీగా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో విస్తరిస్తున్న ప్రకటనలపై నమ్మకము పెట్టవద్దని, చిన్న పెట్టుబడితో భారీ లాభాలు అనే వాగ్దానాలు ఎప్పుడూ మోసమేనని వారు తెలిపారు. ఇటీవలి ఉదాహరణగా హన్మకొండ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనను చూడొచ్చు. ఉప్పులపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి ఒక క్రిప్టోకరెన్సీ పెట్టుబడి లింకులో మోసపోయాడు. మొదట రూ.1,000 పంపించి నమ్మకం కలిగించి, మొత్తం రూ. 7,83,500 వరకు ఖాతాల్లో చెల్లింపులు చేయించి చివరికి ఎటూ తిరిగి రాకుండా మోసం చేశారు. పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరహా మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ఒకే మార్గమని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Myopia: 2050 వరకు భారత్లో సంగం మంది స్కూలుకెళ్లే పిల్లలకు కళ్ల జోడు?
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!