Cyber Fraud: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు కీలక అప్డేట్..
- ఫేక్ లింకులపై జాగ్రత్త
- పార్ట్టైమ్ జాబ్ మోసాలు
- సోషల్ మీడియా ఆఫర్లు మోసమే
- తెలంగాణ పోలీసులు హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: సాంకేతిక ప్రగతికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దాడి చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక లాభాల పేరుతో ఫేక్ లింకులు పంపుతూ ఫోన్ క్లిక్తోనే ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో వచ్చే లింకులను బదులిచ్చే ముందు ఒక్కసారైనా ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు. “మీ ఆసక్తి, అవసరాలే మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ఇలాంటి లింకులపై క్లిక్ చేయకండి. మోసాల బారి నుంచి మీరే మీను కాపాడుకోవాలి,” అని పలు సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు.
Pahalgam terror attack: ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ..
Also Read
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
అంతేకాక, ఇంట్లో నుంచే పనిచేసి డబ్బులు సంపాదించొచ్చన్న పార్ట్టైం ఉద్యోగాల పేరుతో కూడా భారీగా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో విస్తరిస్తున్న ప్రకటనలపై నమ్మకము పెట్టవద్దని, చిన్న పెట్టుబడితో భారీ లాభాలు అనే వాగ్దానాలు ఎప్పుడూ మోసమేనని వారు తెలిపారు. ఇటీవలి ఉదాహరణగా హన్మకొండ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనను చూడొచ్చు. ఉప్పులపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి ఒక క్రిప్టోకరెన్సీ పెట్టుబడి లింకులో మోసపోయాడు. మొదట రూ.1,000 పంపించి నమ్మకం కలిగించి, మొత్తం రూ. 7,83,500 వరకు ఖాతాల్లో చెల్లింపులు చేయించి చివరికి ఎటూ తిరిగి రాకుండా మోసం చేశారు. పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరహా మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ఒకే మార్గమని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Myopia: 2050 వరకు భారత్లో సంగం మంది స్కూలుకెళ్లే పిల్లలకు కళ్ల జోడు?
తాజావార్తలు
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!