CPM Srinivasa Rao : జాతీయ సంపదను రైతుల నుంచి కొల్లగొడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ మాలా పేరుతో అత్యధికంగా భూములు తీసుకుంటున్నారని, ఏమాత్రం చట్టబద్ధమైన ప్రాతిపదిక లేని అదానీ అనుబంధ సంస్ధలకు భారత్ మాలా ను అప్పజెప్పారని విమర్శలు గుప్పించారు సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ సంపదను రైతుల నుంచి కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు ఎకరాకు కోటి నలభై లక్షలు రావాల్సి ఉండగా ముప్పై లక్షలు ఇస్తున్నారని ఆయన ధ్వజమజెత్తారు. భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి బేరసారాలు చేసి భూములు లాక్కుంటున్నారని, రైతులు, వ్యవసాయ కూలీలను కూడగట్టి ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. కాగ్ కూడా భారత్ మాలా కుంభకోణాన్ని ఎత్తి చూపిందని, రైతుల భూములని రియాల్టర్లకు, కార్పొరేట్ కంపెనీపకు కట్టబెడుతున్నారని ఆయన అన్నారు.
Also Read : Traffic Alert: మంచిరేవులో కేసీఆర్ కోటి మొక్కలు నాటే కార్యక్రమం.. నార్సింగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ఈ నెల 30 నుంచీ సెప్టెంబర్ 4 వరకూ రాష్ట్ర వ్యాప్త క్యాంపైన్ నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ధరలు తగ్గించాలి, ఉద్యోగాలు కావాలి, కరెంటు ఛార్జీలు తగ్గించాలి అంటూ క్యాంపైన్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 4న ధర్నాలు చేస్తాం… ఈనెల 5న తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని, ప్రీపైడ్ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు.. దాంతో ప్రజలు కరెంటు వాడుకోవక్కర్లేదన్నారు. ట్రూఅప్ ఛార్జీలు ఎత్తివేయాలి.. ఎప్పుడో ఎవరో వాడుకున్న దానికి ఇప్పుడు ఎందుకు ఛార్జీలు కట్టాలని ఆయన ప్రశ్నించారు. ఆగష్టు 28న విద్యుత్ అమర వీరుల దినోత్సవం జరుపుకోబోతున్నామని శ్రీనివాసరావు తెలిపారు.
Also Read : Madagascar: స్టేడియంలో తొక్కిసలాట.. 13 మంది మృతి
తాజావార్తలు
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..