CPI Ramakrishna : ప్రథమచికిత్సకు పూర్తిస్ధాయి గుర్తింపు అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఎంపీలను అనుభవజ్ఞులైన వైద్యులుగా గుర్తించి సర్టిఫికేట్ ఇవ్వాలంటూ అఖిలపక్ష నాయకులతో ఆర్ఎంపీ ఫెడరేషన్ సమావేశమైంది. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన, లోక్ సత్తా స్ధానిక నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాధమిక వైద్య సేవలు అందించేవారు వేలల్లో ఉన్నారన్నారు. ప్రథమ చికిత్సకు పూర్తిస్ధాయి గుర్తింపు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎంపీలను వారు కోరినట్టు అనుభవజ్ఞులైన వైద్యులుగా సర్టిఫికేట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
AIMIM Jaffar Hussain: 25 సంవత్సరాల నుండి లేని ఉలుకు ఇప్పుడెందుకు మొదలైంది
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
రాజశేఖరరెడ్డి హాయాంలో ఆర్ఎంపీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. స్టేట్ ఎక్సపీరియెన్సుడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకు పైగా అనుభవజ్ఞులైన మెడికల్ ప్రాక్టిషనర్స్ ఉన్నామన్నారు. జీఓ నం.429 ద్వారా మాకు గుర్తింపు కలిగించి అనుభవజ్ఞషులైన వైద్యులుగా సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు. అన్ని పార్టీల మద్దతు కోరుతూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసామని, 11న ర్యాలీ కూడా నిర్వహిస్తామన్నారు. మా సేవలు వినియోగించుకోవడమే కాకుండా గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. 68 రకాల మందులు గురించి తెలిసిన వాడు వైద్యుడు అని అన్నారు.
Supreme Court: మణిపూర్ ఇంటర్నెట్ నిలుపుదల కేసు అత్యవసర విచారణకు సుప్రీం తిరస్కరణ
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!