AP Crime: ఆటోలో కూర్చునే విషయంలో గొడవ.. వ్యక్తి దారుణ హత్య
- నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణం
- కురుకుంద గ్రామానికి చెందిన ఫరూక్ అనే వ్యక్తి దారుణ హత్య
- ఆటో క్యాబిన్ లో కూర్చునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ
- ఫరూక్ కత్తితో ఖాజావలి అనే యువకుడి ఛాతిపై పొడవడంతో అక్కడికక్కడే మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఎప్పుడు..? ఎలా? ప్రాణాలు పోతాయో తెలియదు అంటారు…? కానీ, ఇప్పుడు ఎప్పుడు..? ఎవరు? ఎలా ప్రాణాలు తీస్తారో కూడా తెలియడం లేదు.. చిన్నపాటి గొడవలకే ప్రాణాలు తీసుకోవడం వరకు వెళ్తున్నారు.. తాజాగా, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో దారుణం చోటుచేసుకుంది… ఓ చిన్నపాటి గొడవ చివరకు హత్యకు దారితీసింది. ఈ దాడిలో ఆత్మకూరు కు చెందిన ఖాజావలి అనే యువకుడి ఛాతిపై ఫరూక్ అనే వ్యక్తి కత్తితో పొడవటంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
Read Also: CM Revanth Reddy: నేడు మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..
Also Read
- CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
- Ravi Shastri: "చాలా పెద్ద తప్పు చేస్తున్నారు".. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన ఫరూక్.. కిష్టాపురం గ్రామానికి చెందిన మూర్తుజా అనే ఇద్దరూ కలిసి టాటా ఏసీ ఆటోలో సుదూర ప్రాంతాలకు వెళ్లి కవ్వ బన్ను వ్యాపారం చేస్తుంటారు.. అయితే రోజులాగానే నిన్న కూడా వ్యాపారం ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆటో క్యాబిన్ లో కూర్చునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. అనంతరం ఇద్దరూ ఎవరింటికి వారు చేరుకున్నారు. మళ్లీ కాసేపటికి ఫరూక్ మద్యం సేవించి మూర్తుజాకి ఫోన్ చేసి బూతులు తిట్టడంతో ఆత్మకూరు లోని తన మిత్రుడు అయినటువంటి ఖాజావలి మరో నలుగురుతో కలిసి కురుకుంద గ్రామానికి వెళ్లి ఫరూక్ తో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఫరూక్ కత్తితో ఖాజావలి అనే యువకుడి ఛాతిపై పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఫరూక్ పరారీలులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!