CM YS Jagan: ప్రతి ఇంటా నాకు రక్షక భటులు ఉన్నారు.. నువ్వు అనుకుంటే సరిపోదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: వెన్నుపోటు పోడవటం, మోసం చేయడం ఇదే చంద్రబాబు రాజకీయం.. ఎన్టీఆర్ కుర్చినీ లాక్కొని సొంత మామను చంపిందెవరు..? వంగవీటి మోహన రంగారావును కట్రలతో చంపిందెవరు? ఐఏఎస్ రాఘవేంద్రరావును కుట్రలతో చంపింది ఎవరు? అని అడుగుతున్నాను అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వియజనగరం జిల్లా బొబ్బిలి రోడ్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడు జగన్ను చంపేస్తే అని అంటున్నది ఎవరు అని అడుగుతున్నా.. చంద్రబాబు నువ్వు అనుకుంటే సరిపోదు..! ప్రతి ఇంట లబ్ధిపొంది ప్రతి ఒక్కరూ రక్షక భటులుగా నాకు ఉన్నారని చెబుతున్నా అని హెచ్చరించారు. ఈ అక్క చెల్లెమ్మలే ఈ జగన్ కి శ్రీరామ రక్ష అన్నారు.
Read Also: Vijayasai Reddy: దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు..
Also Read
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
ఇక, వైఎస్ఆర్ చేస్తున్న లబ్ధిని చూచి గాలిలో కలిసిపోతావన్నావు.. ఇప్పుడు నన్ను అంటున్నావు… మమ్మల్ని ఎదుర్కో లేక ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యానంటున్నావు.. ప్రజలకు ఏం చేశావని అడుగుతున్నా..? అని నిలదీశారు. గతంలో ఈ ముగ్గురే కలిసి వచ్చి ఒక కరపత్రం ఇంటింటికీ ఇచ్చారు.. ఇందులో ఏమైనా నెరవేరాయా..? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై తొలిసంతకం అన్నారు ఆనాడు.. అయ్యిందా? పొదుపు సంఘాల రుణమాఫీ అన్నాడు.. అయ్యిందా? ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి కింద ఇరవైఅయిదు వేలు బ్యాంకులో వేస్తానన్నాడు.. వేశాడా?.. నిరుద్యోగ భృతి అన్నాడు, బీసీ సబ్ ప్లాన్, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, సింగపూర్ సిటీ, ఐటెక్ సిటీ అంటూ హామీలిచ్చాడు.. ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా పూర్తి చేశాడా? అని ప్రశ్నల వర్షం కురపించారు.. ప్రత్యేక హోదా ను అమ్మేశాడు.. మళ్లీ ఈ ముగ్గురే కలిసి వస్తున్నారు.. సూపర్ సిక్స్ అంటూ వస్తున్నారు.. మళ్లీ మనం మోసపోతామా? అని ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!