CM YS Jagan: గ్రాఫ్ ఉంటేనే సీటు.. లేదంటే లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు గడప గడప గండం పొంచి ఉంది. గడపగడపలో గ్రాఫ్ ఉంటేనే సీట్ ఇస్తామని… లేదంటే లేదని తేల్చిచెప్పేశారు సీఎం జగన్. గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంపై సుదీర్ఘంగా ప్రజంటేషన్ ఇచ్చారు. గడప గడప సమీక్షలో ప్రతిసారీ సీఎం జగన్ ఇదే చెప్తున్నా… కొందరు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవడం లేదు. ఇప్పటికీ 18మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారని హెచ్చరించారు. సరిగా పని చేయని 18 మంది శాసనసభ్యులను…ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. ఎన్నికలకు 9 నెలలే ఉన్నందున ఇదే చివరి చివరి అవకాశమన్నారు. అక్టోబర్లోగా గడప గడప గ్రాఫ్ మెరుగుపర్చుకోని నేతలకు టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. టికెట్లు ఇచ్చే విషయంలో ఎలాంటి మెహమాటలు ఉండవని పార్టీ గెలుపే ముఖ్యమన్నారు సీఎం జగన్.
Read Also: Hyderabad: వాహనదారులకు అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Also Read
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
ప్రభుత్వం సంక్షేమ పథకాలు… ప్రజలకు చేసిన మంచి పనులు ఇంటింటికీ వెళ్లి చెప్పుకోవడమే గడప గడప కాన్సెప్ట్. జగన్ ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తామని.. అందులో మొహమాటాలు ఏమీ లేవని తేల్చేశారు సీఎం జగన్. సీట్ ఇవ్వలేని వారికి నామినేటెడ్ పదవులు మాత్రమే ఇవ్వగలమని సీఎం జగన్ స్పష్టం చేశారు. మరో 9నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని నేతలతో సీఎం జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవాలని చెప్పారు. ఎన్నికల్లో తప్పని సరిగా గెలిచేందుకు అంతా కష్టపడి పనిచేయాలన్నారు.
తాజావార్తలు
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!