CM YS Jagan: గ్రాఫ్ ఉంటేనే సీటు.. లేదంటే లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు గడప గడప గండం పొంచి ఉంది. గడపగడపలో గ్రాఫ్ ఉంటేనే సీట్ ఇస్తామని… లేదంటే లేదని తేల్చిచెప్పేశారు సీఎం జగన్. గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంపై సుదీర్ఘంగా ప్రజంటేషన్ ఇచ్చారు. గడప గడప సమీక్షలో ప్రతిసారీ సీఎం జగన్ ఇదే చెప్తున్నా… కొందరు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవడం లేదు. ఇప్పటికీ 18మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారని హెచ్చరించారు. సరిగా పని చేయని 18 మంది శాసనసభ్యులను…ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. ఎన్నికలకు 9 నెలలే ఉన్నందున ఇదే చివరి చివరి అవకాశమన్నారు. అక్టోబర్లోగా గడప గడప గ్రాఫ్ మెరుగుపర్చుకోని నేతలకు టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. టికెట్లు ఇచ్చే విషయంలో ఎలాంటి మెహమాటలు ఉండవని పార్టీ గెలుపే ముఖ్యమన్నారు సీఎం జగన్.
Read Also: Hyderabad: వాహనదారులకు అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ప్రభుత్వం సంక్షేమ పథకాలు… ప్రజలకు చేసిన మంచి పనులు ఇంటింటికీ వెళ్లి చెప్పుకోవడమే గడప గడప కాన్సెప్ట్. జగన్ ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తామని.. అందులో మొహమాటాలు ఏమీ లేవని తేల్చేశారు సీఎం జగన్. సీట్ ఇవ్వలేని వారికి నామినేటెడ్ పదవులు మాత్రమే ఇవ్వగలమని సీఎం జగన్ స్పష్టం చేశారు. మరో 9నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని నేతలతో సీఎం జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవాలని చెప్పారు. ఎన్నికల్లో తప్పని సరిగా గెలిచేందుకు అంతా కష్టపడి పనిచేయాలన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?