Revanth Reddy: నిజామాబాద్ లో రేవంత్ రెడ్డి పర్యటన.. ట్రాఫిక్ మళ్లింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిజామాబాద్ నగరం, ఆర్మూర్లో పర్యటించనున్నారు. రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఆర్మూర్లోని ఆలూరు బైపాస్, జమ్మనజట్టి గల్లీ, గోల్ బంగ్లా, పాత బస్టాండ్ మీదుగా రోడ్ షో కొనసాగనుంది. అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. నగరంలోని గోల్ హనుమాన్ చౌరస్తా, ఆర్యసమాజ్, బడా బజార్, పోస్టాఫీసు మీదుగా రోడ్ షోలో సీఎం పాల్గొంటారు. నెహ్రూ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. కాగా.. సీఎం పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ను మళ్లిస్తామని సీపీ కల్మేశ్వర్ తెలిపారు.
Read also: Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో వేడెక్కిన ప్రచారం.. ఇంకా మిగిలింది 4 రోజులే..
Also Read
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
* పూలాంగ్ చౌరస్తా నుండి నగరంలోకి వచ్చే వాహనదారులు ఆర్ఆర్ చౌరస్తా, వర్ని చౌరస్తా, బోధన్ బస్టాండ్ నుండి గాంధీ చౌక్కు వరకు.
* కంఠేశ్వర్ వైపు నుండి బస్టాండ్కు ఎన్టీఆర్ స్క్వేర్, రైల్వే స్టేషన్, ఫ్లైఓవర్ నుండి వచ్చే వాహనదారులు.
* బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్త కలెక్టరేట్ వైపు నుంచి ఖానాపూర్ ఎక్స్ రోడ్డు, దుబ్బా చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బస్టాండ్కు రావాలి.
* హైదరాబాద్ నుండి వచ్చే మరియు వెళ్ళే వాహనాలు కంఠేశ్వర్ బైపాస్, కొత్త కలెక్టరేట్, ఖానాపూర్ ఎక్స్ రోడ్ మరియు దుబ్బా చౌరస్తా మీదుగా ప్రయాణించాలి.
* ఆర్మూర్ వెళ్లే వాహనదారులు కంఠేశ్వర్ బైపాస్, కొత్త కలెక్టరేట్ వైపు ఖానాపూర్ ఎక్స్ రోడ్, దుబ్బా చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా వెళ్లాలి.
* బాన్సువాడ వైపు నుంచి వచ్చే మరియు వెళ్లే వాహనాలు వర్ని చౌరస్తా నుంచి ఖిల్లా చౌరస్తా, బోధన్ బస్టాండ్, అర్సపల్లి రైల్వే గేట్, కొత్త కలెక్టరేట్ వైపు నుంచి ఖానాపూర్ ఎక్స్ రోడ్డు, దుబ్బ చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా మళ్లిస్తారు.
Tragedy: మేడ్చల్ లో గోడకూలి ఏడుగురు మృతి.. సికింద్రాబాద్ లో కొట్టుకొచ్చిన మృతదేహాలు..
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..