CM KCR : అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Speech at Warangal Prathima Hospital Opening
సీఎం కేసీఆర్ నేడు హన్మకొండ జిల్లాలోని దామెర క్రాస్రోడ్, జాతీయ రహదారి-163లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ మెడికల్ కళాశాల, ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంత కాలంగా వైద్య సేవకు విస్తారరించాలని ప్రతిమ వైద్య కాలేజీ యజమానులు అభినందనలు తెలిపారు. కేసీఆర్ ఉద్యమం ప్రారభించిన సమయంలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు వైద్య విద్యార్థులు ఉన్నారని, తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని సాధించామన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుందని, కేంద్ర మంత్రులు ఇక్కడ తిట్టిపోతారు ఢిల్లీకి వెళ్లి అక్కడ అవార్డు ప్రకటిస్తారన్నారు. రాజకీయం కోసం చేసే విమర్శలను పట్టించుకోవద్దన్న సీఎం కేసీఆర్.. అన్ని రంగాళ్ల వలే వైద్య రంగంలో అభివృద్ధి చెందమన్నారు. కేంద్రం సహకరించకపోయిన 33 జిల్లాలో మెడికల్ కాలేజీలు తెచ్చుకోవచ్చని, అన్ని మెడికల్ కాలేజీలు వస్తే రానున్న రోజుల్లో వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. పీజీ సీట్లు పెరుగుతున్నాయని, ఉక్రెయిన్ లాంటి ప్రాంతలకు వెళ్లాల్సిన అవసరం ఇక ఉండదన్నారు.
Also Read
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
ఉన్న రాష్ట్రాన్ని పోగొట్టుకుంటే ఎంతా నష్టం పోవాల్సి వచ్చిందో అందరికి తెలిసిందేనని, మన అస్తిత్వం కోసం కోట్లాది తెచ్చుకుని రాష్ట్రం లో అభివృద్ధి జరుగుతుందని, ప్రపంచానికి అన్నపూర్ణ లాగా భారత దేశం ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ భూములు భారతదేశం లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ ఇన్ని వనరులు ఉన్న భారత దేశం వంచిచపడుతుబంది.. పిజ్జా.. బర్గర్లు తినే పరిస్థితులు ఉన్నాయి. మెడికల్ విద్యతోపాటు సామాజిక విద్యపైన కూడా దృష్టి ఉంచుకోవాలి. సిరిసిల్ల, ములుగులో పైలెట్ పాజెక్టుగా హెల్త్ ప్రొఫైల్ చేస్తున్నాం. ఇది 119 నియోజకవర్గంలో అందుబాటులో వస్తుంది.. ములుగు డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభిస్తాం. వరంగల్లో మెడికల్ సిటీ నిర్మాణం జరుగుతుంది.. ఇది పూర్తి అవుతే హైదరాబాద్ వాళ్ళు వరంగల్ కి వచ్చి చికిత్స తీసుకునే పరిస్థితి వస్తుంది.’ అని ఆయన అన్నారు. అయితే.. జై తెలంగాణ జై భారత్ నినాదం చేశారు సీఎం కేసీఆర్.
తాజావార్తలు
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
-
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
-
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!