Harish Rao : మెడికల్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుక
తెలంగాణలో వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య విద్యలో చేరాలనుకునే విద్యార్థులకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం దుర్గా అష్టమి, సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాల కోసం మొత్తం 2,200 అదనపు మెడికల్ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
“మేము ఈ సంవత్సరం నుండి 8 కొత్త మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లను ప్రారంభిస్తాము, దీంతో మరో 1200 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ మెడికల్ సీట్లలో 85 శాతం రిజర్వేషన్ ద్వారా 1067 అదనపు ఎంబీబీఎస్ సీట్లతో కలిపి ఈ ఏడాది నుంచి 2,200 మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకువస్తున్నాము. తెలంగాణలోని ఎంబీబీఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అందిస్తున్న దసరా కానుక ఇది’’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!