YS Jagan: పల్నాడు జిల్లాకు చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: పల్నాడు జిల్లాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. చీకటీగల వారి పాలెం దగ్గర ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా బస్సు యాత్రలో పాల్గొన్న సీఎం జగన్ కు పల్నాడు జిల్లా వైసీపీ క్యాడర్ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యాత్రకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. చీకటి గల వారి పాలెం నుంచి వినుకొండ శివయ్య స్తూపం వరకు సీఎం జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు.
Read Also: Cricket Australia: 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటన.. రెండేళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్
Also Read
ఇక, శివయ్య స్తూపం దగ్గర ప్రజలని ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం శివయ్య స్తూపం నుంచి శావల్యాపురం మండలం గంటావారిపాలెం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రికి గంటా వారి పాలెంలో జగన్ బస చేయనున్నారు. అలాగే, రేపు ఉగాది వేడుకల్లో వైసీపీ చీఫ్, సీఎం జగన్ పాల్గొనే అవకాశం ఉంది. సీఎం ఈ రాత్రి నుంచి ఎల్లుండి ఉదయం వరకు గంట వారి పాలెంలోనే బస చేయనున్న నేపథ్యంలో భారీగా పోలీసులతో భద్రతా ఏర్పా్ట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!