CM Jagan : ఒక పథకం ప్రకారం చంద్రబాబు ఈ డైరీని నష్టాల్లోకి నెట్టేసి మూసివేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం చిత్తూరు మెసానికల్ గ్రౌండ్స్ చేరుకున్న సీఎం జగన్ చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీకి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మూతపడ్డ చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామని, 2002లో కుట్రపూరితంగా ఈ డెయిరీని మూసివేశారు అని పాదయాత్ర సమయంలో నాకు చెప్పారన్నారు. ఒక పథకం ప్రకారం చంద్రబాబు ఈ డెయిరీని నష్టాల్లోకి నెట్టేసి మూసివేశారని జగన్ మండిపడ్డారు. తన సొంత హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని మూత వేయించారని, సహకారం రంగంలో ఉన్న చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి, హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్ళడం ఆశ్చర్యం వేస్తుందన్నారు.
Also Read : Tamilnadu: ఏడేళ్లలో.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తమిళనాడు!
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
అంతేకాకుండా.. ‘ఇచ్చిన మాట ప్రకారం పాత బకాయిలు తీర్చి, ఈ డెయిరీ ప్రారంభిస్తున్నాము… అమూల్ సంస్థ 385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.. సహకార రంగంలో ఏర్పాటు అవుతున్న అమూల్ డెయిరీ లాభాలను ప్రతి ఆరునెలల రైతులకు పంచుతారు.. 10 నెలల కాలంలో లక్ష లీటర్లతో ఇక్కడ పాల ప్రాసెసింగ్ ప్రారంభం అవుతుంది… 10 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ స్థాయికి ఇది వెళుతుంది… దీనివల్ల ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు… లక్షలాది మంది రైతులకు ఇది సంతోషం పంచుతుంది… రెండేళ్లలో అమూల్ సంస్థ లక్షలాది లీటర్లు సేకరించి కోట్లాది రూపాయలు రైతులకు చెల్లించింది…. అమూల్ వల్ల ప్రైవేట్ డైరీలు కూడా రైతులకు పాల ధరలు పెంచాయి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు ఈ మేలు జరిగింది… చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన మేలు శూన్యం…. కుప్పం కు ఏమీ చేయని వ్యక్తి చంద్రబాబు.. ఇల్లు కట్టుకుంటే అడ్డుకుంటున్నారని అనవసంగా మాపై నెపం వేస్తున్నారు. ప్రభుత్వ, సహకార రంగంలో 54 సంస్థలు చంద్రబాబు మూసి వేయించాడు. చంద్రబాబు దత్త పుత్రుడును ఎప్పుడు ఎందుకు ఎలా వదులుతాడో ఎవరికీ తెలియదు… ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకడు ప్యాకేజీ సూర్యుడు… ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారు… దోచుకోవడం, పంచుకోవడం, తినడం వీరికి కావాలి..
ఇప్పుడు నేను చేస్తున్నది.. అప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేదు.. ఆ ఇద్దరూ నాన్ రెసిడెన్స్ వ్యక్తులు… ప్రతిదాన్నీ ఆడ్డుకుంటారు. చనిపోయినా ప్రజల గుండెల్లో బతకాలని మళ్లీ అధికారం కోరుకుంటున్నాను. తోడేళ్ళు ఏకం అవుతున్నాయి..తప్పుడు ప్రచారాలు నమ్మకండి.’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!