Bhatti Vikramarka: షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే తప్పకుండా ఆహ్వానించాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ( గురువారం ) కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భట్టి నివాళులు ఆర్పించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దర్శనికత, ఆయన ఆలోచనలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలి అని తెలిపాడు.
Read Also: Indian Economy: చైనా కన్నా ఎక్కువ.. తొలి త్రైమాసికంలో 7.8 వృద్ధిరేటు..
Also Read
- ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానించాల్సిందేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే ధారపోశారు అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి నాయకుడి బిడ్డ కాంగ్రెస్ లోకి రావడం మంచి పరిణామమే.. నా పాదయాత్ర మార్చి 16న మొదలై జులై 2న ముగిసింది. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్నా.. నాకు సంహరించిన వారితో కలిసి తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని బయలుదేరామని భట్టి అన్నారు.
Read Also: Gurukula Students: అమెరికా చదువులకు గురుకుల విద్యార్ధులు.. 30 మందిలో ఏపీ నుంచే ఐదుగురు
అయితే, దారి మధ్యలో ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధిని దర్శించడం జరిగింది అని భట్టి విక్రమార్క తెలిపారు. వైఎస్సార్ గారితో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా రాజశేఖర్ రెడ్డితో కలిసి ముందుకు సాగాను అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ పార్టీలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
-
KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
-
Indian Army Internship 2026: రూ.75 వేల స్టైపెండ్.. భారత సైన్యం నుంచి ఇంటర్న్షిప్ అవకాశం!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!