India-China: పాసింజర్ విమానాలను పునఃప్రారంభించాలని కోరిన చైనా..భారత్ నిరాకరణ
- జూన్ 2020లో హిమాలయ సరిహద్దులో అతిపెద్ద సైనిక ఘర్షణ
- వీరమరణం పొందిన 20 మంది భారత్ సైనికులు
- అప్పటి నుంచి క్షీణించిన భారత్-చైనా సంబంధాలు
- వందలాది చైనా యాప్ లను నిషేధించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం చైనాకు నేరుగా విమానాలను ప్రారంభించాలని చైనా స్వయంగా అభ్యర్థిస్తోంది. అయితే భారత ప్రభుత్వం కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. చైనాకు నో చెప్పింది. జూన్ 2020లో వివాదాస్పద హిమాలయ సరిహద్దులో జరిగిన అతిపెద్ద సైనిక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. చైనాతో వాణిజ్య సంబంధాలను మరియు ప్రయాణాన్ని నిషేధించింది భారత్. నాలుగేళ్ల తర్వాత నేరుగా ప్రయాణీకుల విమానాలను పునఃప్రారంభించాలని చైనా భారత్పై ఒత్తిడి తెస్తోందని.. అయితే భారత ప్రభుత్వం చైనాకు నో చెప్పిందని అధికారులు తెలిపారు.
READ MORE: India- Bangladesh: నేడు భారత్లో బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన.. కీలక అంశాలపై చర్చ..!
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
జూన్ 2020లో, వివాదాస్పద హిమాలయ సరిహద్దులో అతిపెద్ద సైనిక ఘర్షణ జరిగిందని, ఆ తర్వాత భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయని, అక్కడ 20 మంది భారతీయ సైనికులు మరియు నలుగురు చైనా సైనికులు మరణించారని తెలిసిందే. ఘర్షణ జరిగినప్పటి నుంచి, చైనా కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టడంపై భారత్ నిషేధం విధించింది. వందలాది ప్రముఖ యాప్లను కూడా నిషేధించింది. టిక్టాక్ వంటి ప్రసిద్ధ యాప్లు ఇందులో ఉన్నాయి. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం ఒక ప్రకటనలో రాయిటర్స్తో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి భారతదేశం చైనాతో అదే దిశలో పనిచేస్తుందని ఆశిస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!