India-China: పాసింజర్ విమానాలను పునఃప్రారంభించాలని కోరిన చైనా..భారత్ నిరాకరణ
- జూన్ 2020లో హిమాలయ సరిహద్దులో అతిపెద్ద సైనిక ఘర్షణ
- వీరమరణం పొందిన 20 మంది భారత్ సైనికులు
- అప్పటి నుంచి క్షీణించిన భారత్-చైనా సంబంధాలు
- వందలాది చైనా యాప్ లను నిషేధించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం చైనాకు నేరుగా విమానాలను ప్రారంభించాలని చైనా స్వయంగా అభ్యర్థిస్తోంది. అయితే భారత ప్రభుత్వం కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. చైనాకు నో చెప్పింది. జూన్ 2020లో వివాదాస్పద హిమాలయ సరిహద్దులో జరిగిన అతిపెద్ద సైనిక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. చైనాతో వాణిజ్య సంబంధాలను మరియు ప్రయాణాన్ని నిషేధించింది భారత్. నాలుగేళ్ల తర్వాత నేరుగా ప్రయాణీకుల విమానాలను పునఃప్రారంభించాలని చైనా భారత్పై ఒత్తిడి తెస్తోందని.. అయితే భారత ప్రభుత్వం చైనాకు నో చెప్పిందని అధికారులు తెలిపారు.
READ MORE: India- Bangladesh: నేడు భారత్లో బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన.. కీలక అంశాలపై చర్చ..!
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
జూన్ 2020లో, వివాదాస్పద హిమాలయ సరిహద్దులో అతిపెద్ద సైనిక ఘర్షణ జరిగిందని, ఆ తర్వాత భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయని, అక్కడ 20 మంది భారతీయ సైనికులు మరియు నలుగురు చైనా సైనికులు మరణించారని తెలిసిందే. ఘర్షణ జరిగినప్పటి నుంచి, చైనా కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టడంపై భారత్ నిషేధం విధించింది. వందలాది ప్రముఖ యాప్లను కూడా నిషేధించింది. టిక్టాక్ వంటి ప్రసిద్ధ యాప్లు ఇందులో ఉన్నాయి. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం ఒక ప్రకటనలో రాయిటర్స్తో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి భారతదేశం చైనాతో అదే దిశలో పనిచేస్తుందని ఆశిస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!