Ram Mandir Model: 20 కిలోల బిస్కెట్లతో రామమందిర నమూనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యావత్ దేశం దృష్టి మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా.. రాంలాలా కోసం వివిధ రాష్ట్రాల నుంచి రకరకాల బహుమతులు వస్తున్నాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్కు చెందిన యువ కళాకారుడు రాముడి కోసం ప్రత్యేకంగా తయారు చేశాడు.
Read Also: Thailand: థాయ్లాండ్లో ఘోర ప్రమాదం.. బాణాసంచా పేలి 20 మంది మృతి
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
20 కిలోల బిస్కెట్లతో రామ మందిర నమూనాను తయారు చేశాడు. దుర్గాపూర్కు చెందిన ఛోటాన్ ఘోష్ మోను అనే యువకుడు ఈ మోడల్ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చంద్రయాన్ విజయవంతమైన మిషన్ తర్వాత, అతను చంద్రయాన్ ప్రతిరూపాన్ని తయారు చేశాడు. ఇప్పుడు బిస్కెట్లతో రామ మందిరానికి ప్రతిరూపాన్ని తయారు చేశాడు.
Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన
కాగా.. ఛోటాన్ ఘోష్ ఆచరణాత్మకంగా అయోధ్యలోని రామ మందిరాన్ని దుర్గాపూర్ కు తీసుకువచ్చాడని స్థానికులు చెబుతున్నారు. అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించే ముందు, నగరవాసులు ఈ రామాలయాన్ని సందర్శించవచ్చని అంటున్నారు. చోటన్ ఘోష్ బిస్కెట్లతో ఈ రామ మందిరానికి ప్రతిరూపాన్ని తయారు చేశానని చెప్పారు. 4×4 అడుగుల రామాలయం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేయడానికి అతనికి ఐదు రోజులు పట్టింది. దీని తయారీలో బిస్కెట్లు కాకుండా థర్మాకోల్, ప్లైవుడ్, గ్లూ-గన్ ను ఉపయోగించారు. అయితే ఛోటాన్ ఘోష్ తయారు చేసిన ఈ అద్భుత తయారీని అందరూ అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!