Chhattisgarh Election 2023: ఛత్తీస్ఘడ్లో మళ్లీ కాంగ్రెస్దే అధికారం.. సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress to Retain Chhattisgarh Says Peoples Pulse Survey: తెలంగాణతో పాటు ఛత్తీస్ఘడ్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికలకు సంబందించిన షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) గత నెలలోనే విడుదల చేసింది. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్ఘడ్లో పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మరో ఐదు రోజుల్లో ఛత్తీస్ఘడ్లోని ఇరవై స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ మరోసారి ఛత్తీస్ఘడ్లో జయకేతనం ఎగురవేస్తుందని సర్వేలు చెబుతున్నాయి.
ఛత్తీస్ఘడ్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ‘పీపుల్స్పల్స్’ పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 55-60 సీట్లు గెలుస్తుందని పీపుల్స్పల్స్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 29-34 సీట్లు.. బీఎస్పీ, ఇతరులు 1-2 సీట్లు వచ్చే అవకాశాలను ఉన్నాయని పీపుల్స్పల్స్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 47 శాతం, బీజేపీకి 42 శాతం, ఇతరులకు 11 శాతం ఓట్లు పడనున్నాయట.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
Also Read: Hardik Pandya Note: చాలా కష్టంగా ఉంది.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం!
ఛత్తీస్ఘడ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్భగేల్ అని పీపుల్స్పల్స్ ప్రీపోల్ సర్వేలో చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, బీజేపీలోని నాయకత్వం అనిశ్చితి కాంగ్రెస్కు మేలు చేకూరుస్తుందని తెలిపింది. రెండు విడతల్లో జరగనున్న ఛత్తీస్ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లను సునాయాసంగా దాటుతుందని వెల్లడించింది. అక్టోబర్ 15 నుంచి 31 వరకు రెండు వారాల పాటు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో 6,120 శాంపిల్స్తో పీపుల్స్పల్స్ సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!