Chandrababu: నేడు 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రజాగళం పేరుతో.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. రోజుకు రెండు, మూడు సభలు జరిగేలా ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.. ఇక, ప్రజాగళంలో భాగంగా ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. బనగానపల్లె, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.. వింజమూరులో రాత్రికి బస చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు..
Read Also: Uttarpradesh : గ్యాంగ్ రేప్ చేశారంటే పట్టించుకోని పోలీసులు.. స్టేషన్లోనే విషం తాగిన బాధితురాలు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నేడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. బనగానపల్లె పెట్రోల్ బంకు కూడలి వద్ద ప్రజాగళం భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రసంగించనున్నారు. బాబు పర్యటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. హెలి ప్యాడ్ గ్రౌండ్ ప్రాంగణాన్ని మరియు సమావేశం నిర్వహించనున్న ప్రాంతాన్ని పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి 10:55 గంటలకు హెలిక్యాప్టర్ లో చంద్రబాబు బయల్దేరి బనగానపల్లె పట్టణ శివారులోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన హేలీ ప్యాడ్ గ్రౌండ్ కు చేరుకోనున్నారు. హెలిప్యాడ్ గ్రౌండ్ నుంచి ప్రత్యేక వాహనంలో పెట్రోల్ బంకు కూడలి బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు చైతన్య రథంపై జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12:40 గంటల కు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నివాసంలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం వైసీపీని వీడి టీడీపీలో చేరే నాయకులకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానిస్తారు.. 1:45 గంటలకు హెలిపాడ్ వద్దకు చంద్రబాబు చేరుకొని మధ్యాహ్నం 1:50 గంటలకు నెల్లూరు జిల్లా కావాలికి బయల్దేరి వెళ్తారు.. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి ప్రజా గళం సభను విజయ వంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు నిచ్చారు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!