Chandrababu: నేడు 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రజాగళం పేరుతో.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. రోజుకు రెండు, మూడు సభలు జరిగేలా ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.. ఇక, ప్రజాగళంలో భాగంగా ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. బనగానపల్లె, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.. వింజమూరులో రాత్రికి బస చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు..
Read Also: Uttarpradesh : గ్యాంగ్ రేప్ చేశారంటే పట్టించుకోని పోలీసులు.. స్టేషన్లోనే విషం తాగిన బాధితురాలు
Also Read
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నేడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. బనగానపల్లె పెట్రోల్ బంకు కూడలి వద్ద ప్రజాగళం భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రసంగించనున్నారు. బాబు పర్యటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. హెలి ప్యాడ్ గ్రౌండ్ ప్రాంగణాన్ని మరియు సమావేశం నిర్వహించనున్న ప్రాంతాన్ని పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి 10:55 గంటలకు హెలిక్యాప్టర్ లో చంద్రబాబు బయల్దేరి బనగానపల్లె పట్టణ శివారులోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన హేలీ ప్యాడ్ గ్రౌండ్ కు చేరుకోనున్నారు. హెలిప్యాడ్ గ్రౌండ్ నుంచి ప్రత్యేక వాహనంలో పెట్రోల్ బంకు కూడలి బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు చైతన్య రథంపై జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12:40 గంటల కు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నివాసంలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం వైసీపీని వీడి టీడీపీలో చేరే నాయకులకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానిస్తారు.. 1:45 గంటలకు హెలిపాడ్ వద్దకు చంద్రబాబు చేరుకొని మధ్యాహ్నం 1:50 గంటలకు నెల్లూరు జిల్లా కావాలికి బయల్దేరి వెళ్తారు.. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి ప్రజా గళం సభను విజయ వంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు నిచ్చారు.
తాజావార్తలు
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!