TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్కియాలజీ శాఖ
TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి కేంద్ర ఆర్కియాలజీ శాఖ సానుకూలంగా స్పందించింది. అలిపిరి వద్ద వున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద వున్న అహ్నిక మండపం శిథిలావస్థలో వుండడంతో పున:నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది. పురాతన కట్టడాలు కావడంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆర్కియాలజీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మూడు నెలల క్రితం కట్టడాల పరిశీలన జరిపి తగిన సూచనలు చెయ్యాలని ఆర్కియాలజీ అధికారులను టీటీడీ కోరింది.
Read Also: Ambati Rayudu: అందుకే వైసీపీని వీడుతున్నా.. అంబటి రాయుడు ట్వీట్
Also Read
మూడు నెలలుగా ఆర్కియాలజీ శాఖ అధికారులు స్పందించలేదు. కట్టడాలు కూలీపోయ్యే ప్రమాదం వుండడంతో కేంద్ర సాంస్కృతిక శాఖ అడిషనల్ సెక్రటరి రంజన్ చోప్రా దృష్టికి ఈవో ధర్మారెడ్డి తీసుకువెళ్లారు. కట్టడాల పున:నిర్మాణంపై నిబంధనల మేరకు సూచనలు చేయాలని ఈవో ధర్మారెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో కట్టడాలను టీటీడీ పున:నిర్మించేందుకు సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది ఆర్కియాలజీ శాఖ. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు సర్కిల్స్కి చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. 17, 18వ తేదీలలో పరిశీలన జరిపి కమిటీ టీటీడీకి సూచనలు చేయనుంది.
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో