Manish Sisodia: సీబీఐ నన్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తోంది.. మనీష్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం నాడు తన కార్యాలయంపై సీబీఐ దాడిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొత్తం సీబీఐ కసరత్తు దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు. రెండో శనివారం (అధికారిక సెలవుదినం) నాడు సీబీఐ తన కార్యాలయంపై దాడి చేసి, సమావేశ మందిరంలోని కంప్యూటర్ను స్వాధీనం చేసుకోవాలని కార్యదర్శికి చేతితో రాతపూర్వకంగా నోటీసు ఇచ్చిందని వివరిస్తూ.. ఈ కసరత్తు దురుద్దేశపూరిత చర్యగా డిప్యూటీ సీఎం తన ప్రకటనలో పేర్కొన్నారు. హాష్ వాల్యూ ఇవ్వకుండా కంప్యూటర్ను సీజ్ చేసి, నన్ను దురుద్దేశపూర్వకంగా ఇరికించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
Drugs Seized : మాత్రల రూపంలో రూ.కోట్లు విలువ చేసే డ్రగ్స్.. సీజ్ చేసిన అధికారులు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
నోటీసు ప్రకారం, తన కాన్ఫరెన్స్ రూమ్లో ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ సీపీయూను ఇవ్వాల్సిందిగా సెక్రటరీని అభ్యర్థించారన్నారు. తర్వాత నిర్దేశించబడిన విధివిధానాలను పాటించకుండా తన కార్యాలయంలోని సమావేశ మందిరం నుండి సీపీయూను స్వాధీనం చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ‘హాష్ వాల్యూ’ ఇవ్వకుండానే సీబీఐ కంప్యూటర్ను సీజ్ చేసిందని సిసోడియా తెలిపారు. జప్తు సమయంలో “హాష్ విలువ” రికార్డింగ్ లేనప్పుడు, సీబీఐ తన సౌలభ్యం మేరకు స్వాధీనం చేసుకున్న సీపీయూలోని రికార్డును మార్చుకోవచ్చని ఆయన చెప్పారు. సీబీఐ తన సౌలభ్యం ప్రకారం స్వాధీనం చేసుకున్న సీపీయూలోని రికార్డును మార్చి దురుద్దేశపూర్వకంగా నన్ను ఇరికించడానికి ప్రయత్నించవచ్చని మనీష్ సిసోడియా అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..