BV Raghavulu : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో బీవీ రాఘవులు
- మధురైలో జాతీయ మహాసభలు
- వరుసగా ప్రోగ్రామ్స్
- పోటీలో నలుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు పోటీ పడుతున్నారు. సీపీఎం అఖిల భారత జాతీయ మహా సభలు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరగబోతున్నాయి. 3వ తేదీన ఫెడరలిజం ఈజ్ ధి స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా అనే సెమినార్ నిర్వహిస్తారు. 6వ తేదీన రెడ్ ఫ్లాగ్ ప్రాసెషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజే కొత్త జాతీయ కమిటీని కూడా ఎన్నుకుంటారు. దేశ వ్యాప్తంగా సెలెక్ట్ చేసిన 819 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ, బీవీ రాఘవులతో పాటు 34 మంది ఈ జాతీయ మహాసభలకు హాజరవుతున్నారు.
Exclusive: యంగ్ హీరోలు మారాల్సిందే.. లేదంటే భారీ మూల్యం తప్పదు
Also Read
జాతీయ కమిటీలో ప్రస్తుతం 17 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 75 ఏళ్లు దాటిన ఏడుగురు తప్పుకోబోతున్నారు. వారి ప్లేస్ లో కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారం ఏచూరి మృతి చెందారు. ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ పోస్టు కోసం తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు, కేరళ నుంచి ఎంఏ బేబీ, విజయరాఘవన్, మహారాష్ట్ర నుంచి అశోక్ ధావలే పోటీ పడుతున్నారు. ఇందులో బీవీ రాఘవులుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. చాలా కాలంగా జాతీయ కమిటీలో ఉన్నారు.
- Tags
- bv raghavulu
- CPM
- Seetharam
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!