Ahobilam: ఘనంగా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహోబిలం.. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉన్న అద్భుతమైన ప్రదేశం. దేశంలోని 108 వైష్ణవ దివ్య దేవాలయలలో ఇది ఒకటి. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలో ఉన్న రెండు అందమైన ఆలయాలకు ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధి. ఇక్కడి స్థానిక పురాణం ప్రకారం.. విష్ణువు అవతారమైన నరసింహ స్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి హిరణ్యాక్షిపును సంహరించిన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అహోబిలం నరసింహ ఆలయం మొత్తం 9 దేవాలయాలలో ప్రధాన ఆలయం అన్నిటికంటే పురాతనమైనది. కొండా కింది ప్రాంతంలో దిగువ అహోబిలం ఉండగా.. అక్కడి నుండి మరో 8 కి.మీ. దూరంలో ఎగువ అహోబిలంపై అహోబిలం నరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ స్థలం కేవలం ఆధ్యాత్మిక మాత్రమే కాకుండా.. ప్రశాంతవైన వాతావరణం భక్తులు ఆస్వాదించవచ్చు.
Also Read: PSL 2024: మ్యాచ్ మధ్యలో ఆ పని చేసిన పాకిస్తాన్ క్రికెటర్.. వీడియో వైరల్!
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
ఇకపోతే ప్రస్తుతం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వివిధ వాహనాల పై స్వామి వారు దర్శనమిచ్చారు. ఈ భాగంగా జ్వాలా నరసింహస్వామి ఏగువ అహోబిలంలో యోగ నరసింహస్వామిగా దర్శనమివ్వగా.. శ్రీదేవి, భూదేవి సమేతంగా అహోబిలం గుడి తిరువీధిలోని గరుడ విమానంపై ప్రదక్షిణలు చేశారు. అంతేకాకుండా స్వామివార్లకు పంచామృతాభిషేకం కూడా నిర్వహించారు.
Also Read: Honor Killing: భార్గవి హత్యకేసులో ట్విస్ట్.. తల్లి కాదు ప్రియుడే..!
ఇక దిగువ అహోబిలంలో స్వామి వారు ప్రహ్లాద వరద స్వామి హంస వాహనంపై దర్శనమివ్వగా, అక్కడి మఠాధిపతులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇక్కడ కూడా భూదేవి అమ్మవారు, శ్రీదేవి అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రంలో భాగంగా అహోబిలం మఠం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్, ఆలయ ప్రధాన అర్చకుడు కృతాంబి వేణుగోపాలన్, పలువురు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..