Boora Narsaiah Goud: రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఉత్తర తెలంగాణ మునిగిపోతే పట్టించుకోవా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇక్కడ ప్రజలు మునిగిపోతుంటే, కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగి పోయారు.. ముఖ్యమంత్రి నిద్ర లేస్తేనే యంత్రాంగం లేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే తెలంగాణ ప్రజల గురుంచి పటించుకోవాలి.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఉత్తర తెలంగాణ మునిగి పోతే పట్టించుకోవా అని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.
Read Also: Muharram: మొహర్రం ఊరేగింపులో అపశ్రుతి.. విద్యుదాఘాతానికి నలుగురు బలి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాళేశ్వరం ఖర్చు ఎంత, లాభం ఎంత, సమ్మక్క బ్యారేజ్ వల్ల లాభం ఎంత, ఖర్చు ఎంత అనే దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. ఇపుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. జీహెచ్ఎంతో పాటు పలు జిల్లాల్లో ఇప్పటికే బీజేపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఎంత కష్టబడ్డ జల్లెడలో నీరు పోసినట్టే.. నెలలో కాంగ్రెస్ ను కేసీఆర్ ఖాళీ చేస్తాడు అని బీజేపీ నేత ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు కోరుతున్న బీజేపీలో చేరండి.. ప్రగతి భవన్ లో మొదటి రోజు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. నెక్స్ట్ డే నుంచి నో ఎంట్రీ అనే బోర్డు కనిపిస్తుందన్నాడు.
Read Also: Sai Rajesh : చిరంజీవి గారి మాటలకు కన్నీళ్లు వచ్చేసాయి..
వేల కోట్లు ఉన్న వాళ్ళు కేసీఆర్ ముస్టి కోసం ఎందుకు పోతున్నారో అర్థం కావడం లేదు అని బూర అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఎంత బడ్జెట్ రావాల్సి ఉండే.. ఎంత ఖర్చు చేశారో కేసీఆర్ ప్రభుత్వం చెప్పాలి అని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. దళిత బంధు ఎర వేసి ఎంత దారి మళ్లించారో చెప్పాలి.. కలుషిత నీరు వల్ల జాండిస్, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!