Boora Narsaiah Goud : తెలంగాణ ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి భువనగిరి జిల్లా జైలులో ఉన్న ట్రిపుల్ ఆర్ రోడ్డు బాధిత రైతులను పరామర్శించేందుకు మాజీ ఎంపీ, బీజేపీ నేత బుర నర్సయ్య గౌడ్ జైలు వచ్చారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నియంతృత్వ పాలన, పోలీస్ రాజ్యం, బీఆర్ఎస్ మంత్రుల అరాచకాలు చూస్తుంటే తెలంగాణ ప్రజల ఆశలు ఆడియశలు అయ్యాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Eye Drop Infections: మరో ఫార్మాస్యూటికల్ కంపెనీపై ఆరోపణలు.. శ్రీలంకలో ఐ డ్రాప్స్ తో 30 మందికి ఇన్ఫెక్షన్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
యావత్తు తెలంగాణ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు సంబరాలు చేసుకోవడం లేదని ఆయన అన్నారు. సీఎంఓ అధికారులు కూడా సంబరాలకు దూరంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులకు అండగా పోరాటం చేస్తున్న బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి పైన అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ పాత అలైన్మెంట్ మార్చడంలో గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జైలులో ఉన్న ట్రిపుల్ ఆర్ రైతులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గూడూరు నారాయణ రెడ్డి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన అన్నారు.
Also Read : Manipur Violence: మణిపూర్లో సద్దుమణిగిన హింస.. ఇప్పటికి 98మంది మృతి
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!