BJP S.Kumar : యూపీఏ హయంలో నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులు కేటాయించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిషన్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, సింగరేణి ఇబ్బందులకు కారకులు ఎవరు… ఇప్పుడు చర్చ జరుగుతుందన్నారు బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయంలో నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులు కేటాయించారని ఆయన తెలిపారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ లతో ప్రైవేట్ సంస్థలు వేల కోట్లు అప్పులు తీసుకున్నాయని ఆయన అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి అప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, గత రాష్ట్ర ప్రభుత్వం నాలుగు గనులను కేటాయించాలని కేంద్రాన్ని అడగలేదన్నారు.
ఇచ్చిన టైమ్ లో రాష్ట్రం అడగక పోవడం తో వాటిని వేలం వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు ఎస్ కుమార్. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి నీ ప్రైవేట్ పరం చేయాలని అనుకుందని, కాంగ్రెస్ అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనులు వేలం జరుగుతుంది .. వేల కోట్ల రాయల్టీ ఆ ప్రభుత్వాలకి వస్తుందని ఆయన ఆరోపించారు. సెంటిమెంట్ కోసం సింగరేణి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, సింగరేణి నాశనం కి కారణం కేసీఆర్ అని ఆయన అన్నారు. సీబీఐ విచారణ కు సిద్దమా అని అడుగుతున్నామని, సింగరేణి పై రాష్ట్రప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
Also Read
తాజావార్తలు
-
Indian Player: మూడో టీ20కి ఛాన్స్ కొట్టేసిన యువ క్రికెటర్.. ఇక ఇంగ్లాండ్కు చుక్కలే..
-
CM Chandrababu : కుప్పం నుంచే విజయదుందుభి.. మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
-
YS Jagan : హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
-
Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో “బంగారు రామచరితమానస్” మాయం.?
-
Health Tips: భోజనం తర్వాత నడిస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!