Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో “బంగారు రామచరితమానస్” మాయం.?
- రూ.5 కోట్ల బంగారు రామచరితమానస్పై మాజీ ఐఏఎస్ ఆరోపణలు.
- ఆలయం నుంచి ప్రతిని తరలించారని లక్ష్మీనారాయణన్ వ్యాఖ్య.
- "ప్రతి కానుకను ప్రదర్శించలేం" అని చంపత్ రాయ్ వివరణ.
- రామాలయ విరాళాల అంశంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram mandir: అయోధ్య రామమందిరంలో కానుకల దొంగతనంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రామ మందిరానికి తమ కుటుంబం విరాళంగా ఇచ్చిర రూ. 5 కోట్ల విలువైన బంగారు పూతతో రూపొందించిన రామచరితమానస్ ప్రతిని ఆలయం నుంచి తొలగించినట్లు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్. లక్ష్మీనారాయణన్ ఆరోపించడం సంచలనంగా మారింది. తమ కుటుంబం 2024 ఏప్రిల్లో బంగారు రామచరితమానస్న శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్కు విరాళంగా అందించిందని, అయితే అనంతరం దీనిని ఆలయ ప్రాంగణం నుంచి మరోచోటికి తరలించినట్లు ఆయన చెప్పారు.
ఈ విషయంపై ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ను ప్రశ్నించగా, ఆలయానికి వచ్చే ప్రతీ కానుకను ఆలయంలో ప్రదర్శించడం సాధ్యం కాదని సమాధానం ఇచ్చినట్లు లక్ష్మీనారాయణన్ తెలిపారు. రామాలయ విరాళాల దుర్వినియోగంపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ కొత్త ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే యూపీ సర్కార్ అయోధ్య రామమందిర నిధుల గోల్మాల్పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బంగారు రామచరితమానస్ ఎందుకు తరలించారు.? ఇది ఎక్కడ ఉంది.? అనే అంశాలపై ట్రస్ట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Also Read
- China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
- Pani Puri: ఏందిరా ఇది.. పానీపూరీ కోసం 12 ఏళ్లుగా పోరాటం..
- Meta India notice: ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
- Snapchat Love Story: స్నాప్చాట్ లవ్.. కశ్మీర్ పిల్లను పెళ్లాడేందుకు LoC దాటిన పాక్ కుర్రాడు.. చివరికి ఏమైందంటే?
తాజావార్తలు
-
Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో “బంగారు రామచరితమానస్” మాయం.?
-
Health Tips: భోజనం తర్వాత నడిస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 స్థానం.. ఓపెనింగ్ అవసరం లేదు’..
-
Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
-
Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!