BJP MP Laxman: రాష్ట్రం అప్పుల్లో ఉందని అందరికీ తెలుసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం లేదు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని అందరికీ తెలుసు.. అప్పుల కుప్పగా మారిందని, నష్టాల్లో ఉందనే నేపం మోపి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
Read Also: TS Assembly: గరం గరంగా అసెంబ్లీ.. కేటీఆర్, హరీష్ పై రేవంత్ ఫైర్
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
గవర్నర్ తమిళిసై ప్రసంగంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశాల ప్రస్తావన లేదు అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యచరణ లేదు.. పోలీస్ స్టేషన్ లో గిరిజన యువకుడు లాకప్ డెత్ జరిగింది.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. మొదటి కేబినెట్ లో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు.. దాని ఊసే లేదు.. కర్ణాటకలో ప్రైవేట్ ట్రాన్స్ ఫోర్టుపై ఆధారపడి బతుకుతున్న వారు ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరిస్తుంది.. ఇచ్చిన హామీలు.. షాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!