MP K.Laxman : ఆయన కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపొడు
తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్పై విమర్శలు గుప్పించారు. దీనిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. ప్రపంచం కీర్తించే వ్యక్తి అయిన మోహన్ భగవత్ పై కేటీఆర్ తన స్థాయిని మరిచి కామెంట్స్ చేసారని, అయన కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపొడంటూ ఆయన విమర్శించారు. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ పట్ల మాట్లాడే స్థాయి లేదని, చిల్లర మాటలను కేటీఆర్ ఉప సంహరించుకోవాలని ఆయన హితవు పలకారు.
Also Read
అవినీతి, కుటుంబ పాలనను దేశానికి పరిచయం చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిని కప్పుపుచ్చుకునేందుకు జాతీయ రాజకీయాలు అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దానికి మునుగోడు గెలుపు నాంది పలుకుతామన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!