Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Leaders Fires On Minister Ktr

BRS vs BJP : మోడీ పై పోస్టర్ లు, కేటీఆర్ ట్వీట్ పై బీజేపీ స్పందన

Published Date :March 29, 2023 , 4:29 pm
By Gogikar Sai Krishna
BRS vs BJP : మోడీ పై పోస్టర్ లు, కేటీఆర్ ట్వీట్ పై బీజేపీ స్పందన
  • Follow Us :
  • google news
  • dailyhunt

మోడీ పై పోస్టర్ లు, కేటీఆర్ ట్వీట్ పై బీజేపీ స్పందించింది. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని ఆరోపిస్తూ బీజేపీ ర్యాలీ, ధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సుమారు 680 కోట్ల రూపాయలతో 5ఏళ్ల కింద పనులు ప్రారంభించిందని బీజేపీ నేతలు వెల్లడించారు. ఆసమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ముందు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరు నెలలోగా జాతీయ రహదారి కి ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు, పైపు లైన్ తొలగించడంతో పాటు భూ సేకరణ చేసి అప్పగిస్తామని చెప్పి నేటి వరకు అప్పగించలేదని ఆరోపణ చేశారు.

Also Read : Karnataka: కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ తలనొప్పి.. నోట్లు వెదజల్లడంపై విమర్శలు..

వంతెన నిర్మాణంపై ప్రధాని మోదీని తప్పు పట్టడం సరికాదని, నెల రోజులలోగా‌ భూ సేకరణ చేసి, స్తంభాలు తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మంత్రి కేటీఆర్ ను ఉప్పల్ లో‌ అడుగు‌ పెట్టనియమని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానించారు. కేంద్రం చేపట్టిన వంతెన నిర్మాణం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Also Read : OBC Classification Time Extension: ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • bjp
  • breaking news
  • BRS
  • latest news

తాజావార్తలు

  • Weight Loss Drugs: రూ.450తోనే బరువు తగ్గొచ్చు..! వైద్యుల వార్నింగ్..

  • Donald Trump: ఇరాన్‌కు హై లెవల్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇక వినాశనమే..

  • BOB Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత.. 45 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Wankhede Stadium Proposal: కేకేఆర్ జెర్సీ ధరించిన అమ్మాయికి ప్రపోజ్‌ చేసిన ముంబై అభిమాని.. స్టేడియంలో గందరగోళం..!

ట్రెండింగ్‌

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!

  • ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions