UP by-Elections: యూపీలోని తొమ్మిది స్థానాల్లో ఏడు సీట్లు ఆ పార్టీకే?
- యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాల ఫలితాలు
- రెండింటిలో విజయం సాధించిన ఎస్పీ
- నాలుగు స్థానాల్లో బీజేపీ ఘన విజయం
- మిగతా మూడు స్థానాలకలో బీజేపీ ముందంజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాన్పూర్లోని సిసమావు, కర్హల్ స్థానాలను ఎస్పీ గెలుచుకుంది. ఘజియాబాద్, ఖైర్, ఫుల్పూర్, మీరాపూర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మొరాదాబాద్లోని కుందర్కి, కతేహరి, మజ్వాన్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించేందుకు చేరువలో ఉంది. తొమ్మిది స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో సత్తా చాటుతోంది. ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. విశేషమేమిటంటే కాన్పూర్లోని సిసమావు సీటును, మెయిన్పురిలోని కర్హల్ సీటును ఎస్పీ కాపాడుకుంది. కాగా.. అలీఘర్లోని ఖైర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. సురేంద్ర దిలేర్ 38393 ఓట్లతో ఎస్పీపై విజయం సాధించారు. తన విజయం తర్వాత సర్టిఫికెట్ అందుకున్న తర్వాత సంబరాలు చేసుకున్నారు.
READ MORE: Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన ఎన్డీఏ..
Also Read
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. “మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మేం అనుకున్నదానికి విరుద్ధంగా జరిగింది. ఇలాంటి ఫలితాలు ఎందుకు వచ్చాయో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్రలో కూటమిలో ఉన్న పార్టీలు దీనిని పరిగణనలోకి తీసుకుంటాయని ఆశిస్తున్నాను.” అని ఆమె తెలిపారు. కాగా.. కుందర్కి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన రాంవీర్ సింగ్ ఎస్పీకి చెందిన మహ్మద్ రిజ్వాన్పై భారీ ఆధిక్యం సాధించారు. 22వ రౌండ్ కౌంటింగ్ ముగిశాక బీజేపీ 1,28,375 ఓట్లతో నిర్ణయాత్మక ఆధిక్యం సాధించింది. ఎస్పీకి ఇప్పటివరకు 14,987 ఓట్లు వచ్చాయి. ఇది బీజేపీకి చారిత్రాత్మక విజయం దిశగా అడుగులు వేస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
-
Twisha Sharma : కుళ్ళిపోతున్న టాలీవుడ్ హీరోయిన్ డెడ్ బాడీ?
-
Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
-
Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!