Birthday Party: పుట్టిన రోజే పొట్టన పెట్టుకున్నారు.. ఫుడ్ బిల్లు కట్టలేదని కత్తితో పొడిచేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో దారుణం జరిగింది. పుట్టిన రోజే యువకుడు హత్య చేయబడ్డాడు. అయితే.. 20 ఏళ్ల యువకుడి పుట్టినరోజు వేడుకలు అతని నలుగురు స్నేహితులు చేశారు. దీంతో ఓ హాటల్ లో వారు ఫుడ్ తీన్నారు.. దీంతో ఫుడ్ బిల్లు రూ. 10,000 కావాడంతో ఆ బిల్లును పంచుకోవడంపై జరిగిన వాదనలో సదరు యువకుడు హత్య చేయబడ్డాడు. ఈ ఘటన గత వారం ముంబైలోని గోవండిలోని బైగన్వాడి ప్రాంతంలో జరిగింది.
Also Read: Balanagar Flyover: బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..
Also Read
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
నిందితుల్లో ఇద్దరు అహ్మదాబాద్కు చెందిన షారుక్, నిషార్లను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరు మైనర్ నిందితులను జువైనల్ హోంకు తరలించారు. బాధితుడు సాబీర్ అన్సారీ మే 31న రోడ్డు పక్కన ఉన్న ధాబాలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు.. అక్కడ ఆహార బిల్లు దాదాపు రూ. 10,000 వచ్చింది. నలుగురు నిందితులు సబీర్కు డబ్బు తర్వాత ఇస్తామని చెప్పడంతో సాబీర్ ఫుడ్ బిల్లు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చాడు.
Also Read: Indian Democracy: మోడీ పాలనలో భారతదేశంలో ప్రజాస్వామ్యం శక్తివంతంగా ఉంది..
అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో, సబీర్ తన డబ్బు కోసం నిందితుడు షారుక్ మరియు అతని మరో ముగ్గురు స్నేహితుల వద్దకు వెళ్లగా, వారు నిరాకరించి, బెదిరించారు. అనంతరం సబీర్ అక్కడి నుంచి వెళ్లి సంఘటన గురించి తన మరో స్నేహితుడికి తెలియజేశాడు. ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో శివాజీ నగర్ ప్రాంతంలోని పాఠశాల సమీపంలో సాబీర్ తన ఇతర స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
Also Read: Indian Navy: భారత నేవీ ప్రయోగించిన ‘వరుణాస్త్రం’.. శత్రువు గుండెల్లో దడే
ఇక అదే సమయంలో నిందితులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని దుర్భాషలాడారు. వారు పదునైన ఆయుధంతో సబీర్పై దాడి చేశారు, అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాబీర్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు శివాజీ నగర్ పోలీసులు నిందితులపై ఐపీసీ 302,323,109, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!