Birthday Party: పుట్టిన రోజే పొట్టన పెట్టుకున్నారు.. ఫుడ్ బిల్లు కట్టలేదని కత్తితో పొడిచేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో దారుణం జరిగింది. పుట్టిన రోజే యువకుడు హత్య చేయబడ్డాడు. అయితే.. 20 ఏళ్ల యువకుడి పుట్టినరోజు వేడుకలు అతని నలుగురు స్నేహితులు చేశారు. దీంతో ఓ హాటల్ లో వారు ఫుడ్ తీన్నారు.. దీంతో ఫుడ్ బిల్లు రూ. 10,000 కావాడంతో ఆ బిల్లును పంచుకోవడంపై జరిగిన వాదనలో సదరు యువకుడు హత్య చేయబడ్డాడు. ఈ ఘటన గత వారం ముంబైలోని గోవండిలోని బైగన్వాడి ప్రాంతంలో జరిగింది.
Also Read: Balanagar Flyover: బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
నిందితుల్లో ఇద్దరు అహ్మదాబాద్కు చెందిన షారుక్, నిషార్లను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరు మైనర్ నిందితులను జువైనల్ హోంకు తరలించారు. బాధితుడు సాబీర్ అన్సారీ మే 31న రోడ్డు పక్కన ఉన్న ధాబాలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు.. అక్కడ ఆహార బిల్లు దాదాపు రూ. 10,000 వచ్చింది. నలుగురు నిందితులు సబీర్కు డబ్బు తర్వాత ఇస్తామని చెప్పడంతో సాబీర్ ఫుడ్ బిల్లు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చాడు.
Also Read: Indian Democracy: మోడీ పాలనలో భారతదేశంలో ప్రజాస్వామ్యం శక్తివంతంగా ఉంది..
అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో, సబీర్ తన డబ్బు కోసం నిందితుడు షారుక్ మరియు అతని మరో ముగ్గురు స్నేహితుల వద్దకు వెళ్లగా, వారు నిరాకరించి, బెదిరించారు. అనంతరం సబీర్ అక్కడి నుంచి వెళ్లి సంఘటన గురించి తన మరో స్నేహితుడికి తెలియజేశాడు. ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో శివాజీ నగర్ ప్రాంతంలోని పాఠశాల సమీపంలో సాబీర్ తన ఇతర స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
Also Read: Indian Navy: భారత నేవీ ప్రయోగించిన ‘వరుణాస్త్రం’.. శత్రువు గుండెల్లో దడే
ఇక అదే సమయంలో నిందితులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని దుర్భాషలాడారు. వారు పదునైన ఆయుధంతో సబీర్పై దాడి చేశారు, అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాబీర్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు శివాజీ నగర్ పోలీసులు నిందితులపై ఐపీసీ 302,323,109, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!