Birthday Party: పుట్టిన రోజే పొట్టన పెట్టుకున్నారు.. ఫుడ్ బిల్లు కట్టలేదని కత్తితో పొడిచేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో దారుణం జరిగింది. పుట్టిన రోజే యువకుడు హత్య చేయబడ్డాడు. అయితే.. 20 ఏళ్ల యువకుడి పుట్టినరోజు వేడుకలు అతని నలుగురు స్నేహితులు చేశారు. దీంతో ఓ హాటల్ లో వారు ఫుడ్ తీన్నారు.. దీంతో ఫుడ్ బిల్లు రూ. 10,000 కావాడంతో ఆ బిల్లును పంచుకోవడంపై జరిగిన వాదనలో సదరు యువకుడు హత్య చేయబడ్డాడు. ఈ ఘటన గత వారం ముంబైలోని గోవండిలోని బైగన్వాడి ప్రాంతంలో జరిగింది.
Also Read: Balanagar Flyover: బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
నిందితుల్లో ఇద్దరు అహ్మదాబాద్కు చెందిన షారుక్, నిషార్లను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరు మైనర్ నిందితులను జువైనల్ హోంకు తరలించారు. బాధితుడు సాబీర్ అన్సారీ మే 31న రోడ్డు పక్కన ఉన్న ధాబాలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు.. అక్కడ ఆహార బిల్లు దాదాపు రూ. 10,000 వచ్చింది. నలుగురు నిందితులు సబీర్కు డబ్బు తర్వాత ఇస్తామని చెప్పడంతో సాబీర్ ఫుడ్ బిల్లు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చాడు.
Also Read: Indian Democracy: మోడీ పాలనలో భారతదేశంలో ప్రజాస్వామ్యం శక్తివంతంగా ఉంది..
అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో, సబీర్ తన డబ్బు కోసం నిందితుడు షారుక్ మరియు అతని మరో ముగ్గురు స్నేహితుల వద్దకు వెళ్లగా, వారు నిరాకరించి, బెదిరించారు. అనంతరం సబీర్ అక్కడి నుంచి వెళ్లి సంఘటన గురించి తన మరో స్నేహితుడికి తెలియజేశాడు. ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో శివాజీ నగర్ ప్రాంతంలోని పాఠశాల సమీపంలో సాబీర్ తన ఇతర స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
Also Read: Indian Navy: భారత నేవీ ప్రయోగించిన ‘వరుణాస్త్రం’.. శత్రువు గుండెల్లో దడే
ఇక అదే సమయంలో నిందితులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని దుర్భాషలాడారు. వారు పదునైన ఆయుధంతో సబీర్పై దాడి చేశారు, అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాబీర్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు శివాజీ నగర్ పోలీసులు నిందితులపై ఐపీసీ 302,323,109, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!