Bhatti Vikramarka : తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలని కొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చాం..
- ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నాం
- సమ్మర్లో పూర్తి సన్నద్ధంగా ఉన్నాం అని npdcl డిస్కం అధికారులు పేర్కొన్నారు
- రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : రాష్ట్ర జేడీపీకి సంభందించి జరిగే ఉత్పత్తిలో మీ బంధం అనుబంధం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో ..రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని, సమ్మర్ లో పూర్తి సన్నద్ధంగా ఉన్నాం అని npdcl డిస్కం అధికారులు పేర్కొన్నారన్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలు విద్యుత్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు అని, ఉద్యోగ వ్యవస్థకు అవసరమైన అన్ని సహకారాలు అందిస్తున్నామన్నారు. సుమారు 5వేల మందికి పదోన్నతులు, కొన్నిచోట్ల నూతన నియామకాలు చేపట్టాం,భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేప్పుడు, తగు సిబ్బంది నియామకం చేస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం…రైతులు కట్టే డబ్బులను ఆర్థిక శాఖ డిస్కమ్ లకు కట్టుతుందన్నారు భట్టి విక్రమార్క.
Minister Lokesh: క్యాన్సర్ చికిత్సలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రితో కలిసి పనిచేయండి..
Also Read
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
అంతేకాకుండా.. ‘గృహజ్యోతికి అవసరమైన నిధులు ప్రతినెలా చెల్లిస్తున్నాం…ఇప్పటి వరకు రూ.1,535 కోట్లు చెల్లించాం. విద్యాశాఖ తరపున కూడా నెల నేలా చేల్లిస్తున్నాం… రూ.15వేల కోట్లు వ్యవసాయ, 200ల ఉచిత విద్యుత్ , విద్యాశాఖలకు సంభందించి ప్రజల తరపున విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నామ్.. విద్యుత్ శాఖ బలంగా ఉండాలి… యాదాద్రిని గత ప్రభుత్వం వదిలిపెట్టడం వల్ల భారం పెరిగిపోయింది… పర్యావరణ అనుమతులు వేగంగా తీసుకొచ్చి…యాదాద్రి యూనిట్ – 2 ప్రారంభించుకున్నాం… కొన్ని హైడల్ ప్రాజెక్ట్ లు కాలిపోతే వదిలిపెట్టారు… నేను స్వయంగా పరిశీలించి…ఆ సమస్యను క్లియర్ చేశా… తెలంగాణా ప్రపంచంతో పోటీ పడాలని కొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చాం.. తద్వారా భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి…’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Ponnam Prabhakar : రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం
తాజావార్తలు
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!