Bhatti Vikramarka : ఈ నెల 9 నుంచి కాంగ్రెస్ ‘అజాది గౌరవ్’ పాదయాత్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అజాది కా అమృత్ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా అజాది గౌరవ్ పేరిట స్వాతంత్ర్య వేడుకలు జరుపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా నేడు దేశం ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలిచిందని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. ఏఐసీసీ ఆదేశాల మేరకు 9వ తేదీ నుంచి అని జిల్లాలలో అజాది గౌరవ్ పాదయాత్రలు ప్రారంభించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. ప్రతి జిల్లాలో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ యాత్రలు జరగాలని ఆయన వెల్లడించారు. కనీసం 75 కిలోమీటర్లు కనీసం 75 మంది ముఖ్యులతో భారీ జాతీయ జెండాలతో అన్ని నియోజక వర్గాలలో కలిసే విధంగా యాత్రలు చేపట్టాలన్నారు.
Also Read
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?