Bharath Jodo Yatra : తెలంగాణలో మూడో రోజు ప్రారంభమైన రాహుల్ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. నిన్నటితో రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించి 50 రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే.. నేడు మూడో రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఎలిగండ్ల నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర.. మరికల్, పెద్ద చింతకుంట, లాల్ కోట చౌరస్తా, దేవరకద్ర మీదుగా మన్యం కొండ వరకు సాగునుంది. మన్యం కొండ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు 23.3 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.
Also Read : Minister Asks Collector: మద్యం తాగుతావా.. కలెక్టర్ను అడిగిన మంత్రి, మండిపడుతున్న విపక్షాలు
గోప్లాపూర్ శివారులో మధ్యాహ్నం భోజనం విరామం తరువాత తిరిగి మళ్లీ యాత్రలో పాల్గొంటారు. రాత్రికి ధర్మాపూర్ లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 1న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఏఐసీసీగా పదవి చేపట్టిన తరువాత మల్లికార్జున ఖర్గే తొలి పర్యటన కావడం విశేషం. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగుతుండగానే మల్లికార్జున ఖర్గే ఈ పాదయాత్రలో పాల్గొనాలనుకోవడం గమనార్హం.
Also Read
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?