Beggar: యాచకుడి జేబులో రూ.5 లక్షలు.. మ్యాటరేంటంటే.?
- ఓ బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలకు పైగా నగదు దొరికిన షాకింగ్ ఘటన.
- పాకిస్థాన్ లో వెలుగులోకి.
- రెస్క్యూ టీమ్ అతడి నుంచి రూ.5 లక్షల 34 వేలు స్వాధీనం.
Beggar Having Huge amount of money : ఓ బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలకు పైగా నగదు దొరికిన షాకింగ్ ఘటన పాకిస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ బిచ్చగాడు అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండగా.. అతడిని రక్షించే సమయంలో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా.. అతని జేబులో భారీగా డబ్బు కనిపించింది. పాకిస్థాన్ మీడియా నివేదిక ప్రకారం.., పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోధా జిల్లాలోని ఖుషబ్ రోడ్లో బిచ్చగాడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన రెస్క్యూ టీమ్ అతడి నుంచి రూ.5 లక్షల 34 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బిచ్చగాడి నుంచి పలుమార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు తెలిపే పాస్ పోర్టు కూడా లభించింది. వృద్ధుడు సౌదీ అరేబియా వెళ్లి భిక్షాటన చేసేవాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Ambati Rambabu: ఏపీకి ఇచ్చిన రూ. 15 వేల కోట్లు గ్రాంట్ కాదు అప్పు..?
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
స్థానిక అధికారి మాట్లాడుతూ.., ఒక తెలియని కాల్ వచ్చిందని దాని తర్వాత వృద్ధుడికి సహాయం చేయడానికి ఓ రెస్క్యూ టీమ్ కు చేరుకుందని., ఆ వ్యక్తి అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తాడని అక్కడి ప్రజలు ఆ బృందానికి తెలిపారు. వృద్ధుడిని ఆసుపత్రికి తరలించామని అతను కోలుకున్నాక ఇంటికి వెళ్లే మార్గంలో అతని డబ్బు, వస్తువులన్నీ తిరిగి ఇచ్చామని రెస్క్యూ అధికారులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్లో పాకిస్థాన్ పౌరులు ఉమ్రా వీసాపై సౌదీ అరేబియాకు వెళ్లి భిక్షాటన చేస్తున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. మానవ అక్రమ రవాణా మార్గాల ద్వారా పెద్ద సంఖ్యలో యాచకులు విదేశాలకు వెళ్తున్నారని ఓవర్సీస్ పాకిస్థానీలు, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెనేట్ కమిటీకి తెలిపింది.
Rafale Jets: రాకెట్ దూసుకెళ్తుండగా తోడుగా వెళ్లిన రఫేల్ యుద్ధ విమానాలు.. వీడియో వైరల్
విదేశాల్లో అరెస్టయిన యాచకుల్లో 90% మంది పాకిస్థానీలేనని సెనేట్ కమిటీకి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయం మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. ‘ఇరాక్, సౌదీ అరేబియా రాయబారులు ఇటువంటి అరెస్టులు తమ జైళ్లలో కిక్కిరిసిపోయేలా చేశాయని చెప్పారు. సౌదీ అరేబియాలోని మస్జిద్ అల్ హరామ్ వెలుపల పట్టుబడిన పిక్ పాకెట్లలో ఎక్కువ మంది పాకిస్థానీ మూలానికి చెందినవారని., ఈ వ్యక్తులు భిక్షాటన చేయడానికి ఉమ్రా వీసాపై సౌదీకి చేరుకుంటారని వారు తెలిపారు.
తాజావార్తలు
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో