Bandi Sanjay: హిందూ దేవుళ్లంటే ఒవైసీకి చులకన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Janmabhoomi: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టు కోల్పోతున్నామనే భయంతోనే ఒవైసీ పనికిమాలిన కామెంట్స్ చేస్తున్నాడని విమర్శించారు. హిందూ దేవుళ్లంటే ఒవైసీకి చులకన.. రామమందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని వివాదప్పదం చేసే కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవొద్దు.. ఈ నెల 22న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీ రాముడి అక్షింతలను ఈరోజు ఉదయం కరీంనగర్ లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి ఇండ్లకు వెళ్లి స్వయంగా శ్రీరాముడి అక్షింతలను అందజేశారు.
Read Also: Adani-Hindenburg Case: అదానీ గ్రూప్కి సుప్రీంలో భారీ విజయం.. క్లీన్చిట్ ఇచ్చిన సెబీ..
Also Read
రాజకీయాలకు అతీతంగా ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే దివ్యమైన, భవ్యమైన రామ మందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు ఆరోజు సాయంత్రం ప్రతి హిందువు తమ తమ ఇండ్లల్లో దీపాలు వెలిగించాలని ఆయన కోరారు. హిందూ మతం ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!