Ram Mandir Entry Pass: రాంలాలా ప్రాణప్రతిష్టకు క్యూఆర్ కోడ్ తో కూడిన ఎంట్రీ పాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగబోతుంది. ఈ మెగా ఈవెంట్ కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రవేశ పాస్లను జారీ చేసింది. ఎంట్రీ పాస్లో క్యూఆర్ కోడ్ ఉంది.. దాన్ని స్కాన్ చేసిన తర్వాతే ఆలయ ప్రవేశానికి అనుమతి ఇస్తారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ప్రవేశ ద్వారంలోని QR కోడ్తో సరిపోలిన తర్వాత మాత్రమే ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశం సాధ్యమవుతుందన్నారు.
Read Also: Andhra Pradesh: ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం.. 25 నుంచి వారం రోజులు ఆ సేవలు బంద్..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
కాగా, ఈ ఎంట్రీ పాస్ కాపీ కూడా ట్రస్ట్తో షేర్ చేయబడింది. పాస్లో పేరు, మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ లాంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వానపత్రికలను 7 వేల మందికి ట్రస్ట్ పంపించింది. అందులో అర్చకులు, దాతలు, రాజకీయ నాయకులు సహా దాదాపు 3 వేల మంది వీవీఐపీలు ఉన్నారు. జనవరి 22న ఆలయంలో జరిగే పవిత్రోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు, మరుసటి రోజు ఆలయాన్ని ప్రజల కోసం తెరవనున్నారు.
Read Also: CM Revanth Reddy: లండన్ పర్యటలో రేవంత్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన యువతి
అయితే, పవిత్రోత్సవానికి మూడు రోజుల ముందు శుక్రవారం రాంలాలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. నల్లరాతితో చేసిన ఈ విగ్రహానికి కళ్లపై పసుపు గుడ్డ కట్టారు.. కొంత సమయం తర్వాత దాన్ని తొలగించారు. మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 51 అంగుళాల రాంలాలా విగ్రహాన్ని రాత్రి ఆలయానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచినట్లు ప్రాణ ప్రతిష్ఠా వేడుక ప్రధాన ఆచార్య అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇప్పటికే ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమయి.. 1 గంటలోపు పూర్తి చేసేందుకు భావిస్తున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!