Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Assam Suspends Land Sale Between Interfaith Parties Ahead Of Lok Sabha Polls

Assam: లోక్‌సభ ఎన్నికల వేళ అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం!

Published Date :March 23, 2024 , 7:25 pm
By Mahesh Jakki
Assam: లోక్‌సభ ఎన్నికల వేళ అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Assam: బీజేపీ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం వివిధ మతాలకు చెందిన వ్యక్తుల మధ్య భూమిని విక్రయించడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) మంజూరును తాత్కాలికంగా నిలిపివేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మతపరమైన వివాదాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. మూడు నెలలపాటు అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వును రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మార్చి 7న జారీ చేసింది.స్వార్థ ప్రయోజనాలతో నడిచే సంభావ్య సంఘర్షణలను నిరోధించడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ల మంజూరును నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Read Also: Moscow: ఆదివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించిన పుతిన్

నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కచ్చితంగా అవసరమయ్యే పరిస్థితుల్లో, శాంతిభద్రతల ఉల్లంఘనకు దారితీయదని భావించినట్లయితే జిల్లా కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ ముందస్తు సమ్మతితో జారీ చేయవచ్చని నోటిఫికేషన్‌ ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జ్ఞానేంద్ర దేవ్ త్రిపాఠి, రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 21A ప్రకారం ఆదేశాలు జారీ చేశారు. అస్సాంలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో మూడు దశల్లో జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assam
  • Interfaith parties
  • land sale
  • Lok Sabha elections-2024
  • Lok Sabha polls

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions