Assam: లోక్సభ ఎన్నికల వేళ అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: బీజేపీ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం వివిధ మతాలకు చెందిన వ్యక్తుల మధ్య భూమిని విక్రయించడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసి) మంజూరును తాత్కాలికంగా నిలిపివేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు మతపరమైన వివాదాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. మూడు నెలలపాటు అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వును రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మార్చి 7న జారీ చేసింది.స్వార్థ ప్రయోజనాలతో నడిచే సంభావ్య సంఘర్షణలను నిరోధించడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ల మంజూరును నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Read Also: Moscow: ఆదివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించిన పుతిన్
Also Read
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కచ్చితంగా అవసరమయ్యే పరిస్థితుల్లో, శాంతిభద్రతల ఉల్లంఘనకు దారితీయదని భావించినట్లయితే జిల్లా కమిషనర్, ఇన్స్పెక్టర్ ముందస్తు సమ్మతితో జారీ చేయవచ్చని నోటిఫికేషన్ ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జ్ఞానేంద్ర దేవ్ త్రిపాఠి, రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 21A ప్రకారం ఆదేశాలు జారీ చేశారు. అస్సాంలో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో మూడు దశల్లో జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!