Assam Flood : అస్సాంలో వరద బీభత్సం.. ఇప్పటివరకు 125 వన్యప్రాణులు మృతి
- అస్సాంలో వరద బీభత్సం
- పొంగి పొర్లుతున్న బ్రహ్మపుత్రా నది
- మృత్యువాత పడుతున్న వన్యప్రాణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Flood : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అస్సాం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 24 లక్షల మందికి పైగా ప్రజలు ప్రస్తుతం వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో వరదల వల్ల మనుషులే కాదు మూగ జంతువులు కూడా దెబ్బతిన్నాయి. పెంపుడు జంతువులతో పాటు వన్యప్రాణులు కూడా వరదల్లో చిక్కుకున్నాయి. ఇప్పటి వరకు 125 వన్యప్రాణులు చనిపోయాయి. బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరగడం వల్ల ఇతర జిల్లాలతో పాటు ప్రపంచ వారసత్వ కేంద్రంగా పిలువబడే కజిరంగా నేషనల్ పార్క్ను వరద చుట్టుముట్టింది. ఆదివారం నాటికి నాలుగు రోజులు గడిచినా కజిరంగాలో వరద పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ప్రస్తుతం 60కి పైగా అటవీ శిబిరాలు వరదల్లో మునిగిపోయాయి. నేషనల్ పార్క్లోని అడవి జంతువులు ఆహారం, సురక్షితమైన స్థలం కోసం అక్కడక్కడ తిరుగుతున్నాయి.
Read Also: OnePlus Nord 4 : భారత్ మార్కెట్ లోకి రానున్న ” వన్ ప్లస్ నోర్డ్ 4 “.. ఫీచర్లు ఇలా..
Also Read
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
- Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
125జంతువులు మృతి
అడవి ఏనుగులు వరదల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఎత్తైన ప్రదేశాలను వెతుకుతూ జాతీయ రహదారిని దాటి కర్బీ అంగ్లాంగ్ కొండల వైపు వెళ్తున్నాయి. ఏనుగులే కాదు, అస్సాం గౌరవ్ ఒంటి కొమ్ము ఖడ్గమృగం కూడా ఎత్తైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ జాతీయ రహదారి 37పై తిరుగుతూ కనిపించింది. కజిరంగా నేషనల్ పార్క్లో మరణించిన 125 జంతువులలో 6 ఒక కొమ్ము గల ఖడ్గమృగం, 90 జింకలు, ఇతర జంతువులు ఉన్నాయి. అటవీ శాఖ 96 జంతువులను రక్షించింది.
Read Also:US Shooting: అమెరికాలో దారుణం.. కాల్పుల్లో ఇద్దరు మృతి, 19 మందికి గాయాలు
హైవేపై తగ్గిన వాహనాల వేగం
జాతీయ రహదారిని దాటే సమయంలో జంతువుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అస్సాం ప్రభుత్వం హైవే నంబర్ 37లో వాహనాల రాకపోకలకు బ్రేక్ వేసింది. కొన్ని వాహనాల వేగం తగ్గింది. ఆదివారం నాడు అస్సాం ప్రభుత్వ మంత్రి జయంత్ మల్లాబ్ బారువా వరద ప్రభావిత కాజిరంగా జాతీయ భాగాన్ని సందర్శించారు. జాతీయ రహదారులపై డ్రైవ్ స్లో ప్రచారాన్ని ప్రారంభించారు.
తాజావార్తలు
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
-
Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!